పబ్జీకి ఇండియన్ అవతార్గా వచ్చిన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్.. వచ్చి రాగానే సంచలనాలు సృష్టించింది. ప్లే స్టోర్లో కేవలం వారం రోజుల్లోనే 3 కోట్లకు పైగా గేమింగ్ ప్రియులు ఈ గేమ్ను డౌన్�
బెంగళూరు,జూలై : ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ పోకో సరికొత్త మోడల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. ” పోకో ఎఫ్3 జీటీ “పేరుతో మార్కెట్లో విడుదల కానున్నది. దీనిని ఆగస్టు 10 తేదీలోప
ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్తో యూజర్లను ఆకర్షిస్తున్న వాట్సాప్.. ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తుంది. వాట్సాప్లో ఏదైనా వీడియోకాల్ వచ్చినప్పుడు దాన్ని అటెండ్ �
ఢిల్లీ,జూలై :5జీ ఎనేబుల్డ్ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించనున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ ఇండియా 5జీ వెబినార్ విశేషాలను వెల్లడించింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ భాగస్వామ్యంతో ఇటీవలే వెబినార్ జరిగింది. పలు
గేమింగ్ ప్రియులకు పబ్జీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో మొబైల్స్కు అతుక్కుపోయి మరీ ఈ గేమ్ను ఆడేవారు. కానీ భద్రత కారణాల రీత్యా పబ్జీని కేంద్రం ప్రభుత్వం బ్యాన్ చేసి
ముంబై,జూలై:లగ్జరీ వెహికల్ బ్రాండ్ బీఎమ్డబ్ల్యూ మోటోరాడ్ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను ఇటీవల మార్కెట్లోకి ఆవిష్కరించిన విషయం తెలిసిందే…”బీఎమ్డబ్ల్యూ సీఈ04 “పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ను అంద�
ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల దిగ్గజ సంస్థ హువావే ఇండియన్ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బ్యాండ్ని ప్రవేశపెట్టింది. 96 రకాల వర్కవుట్ మోడ్స్తో పాటు హార్ట్ బీట్ సెన్సార్తో ఈ బ్యాండ్ని రూపొందించ
ముంబై,జూలై:కస్టమర్లను ఆకట్టుకునేందుకు స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు సరికొత్త ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఇటీవల వన్ప్లస్ నుంచి వచ్చిన మోడల్స్ హిట్ కావడంతో “వన్ ప్లస్ నార్డ్ -2 ” పేరుతో అప్డేటెడ్ వర్షన
ఏ విషయమైనా సరే తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. మరి ఈ ఏడాది ఏడాది కాలంలో నెటిజన్లు గూగుల్ లో ఎక్కువ సెర్చ్ వేటి గురించి చేశారో తెలుసా
ముంబై, జూలై 6: స్పందించే రోబోట్లు.. వస్తున్నాయ్..! అవును ఇక నుంచి రోబోలకు కూడా మనిషి మాదిరిగా చర్మ స్పర్శను అందించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ కు చెందిన పరిశ
బెంగళూరు,జూలై 6:ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ నోకియా మరో సరికొత్త మోడల్ ఫోన్ ను ఆవిష్కరించింది. ఇండియా మార్కెట్లోకి “Nokia G20” పేరుతో లేటెస్ట్ మోడల్ ఫోన్ ను విడుదల చేసింది. అమెజాన్ లో ఈ నోకియా జీ 20 అందుబాటులో
బెంగళూరు,జులై 3:కరోనా నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరికీ గూగుల్ మీట్ ఎంతోబాగా ఉపయోగపడుతున్నది. తమవినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుక�
హైదరాబాద్, జులై 3:ట్రాక్టర్ల టైర్లలో నీరు ఎందుకు పోస్తారనేది చాలా మందికి తెలియదు. అసలు ట్రాక్టర్ టైర్లలో నీళ్లు పోస్తారా..? ఒకవేళ పోస్తే ఎంత మోతాదులో పోయాలి, అసలు దీని వల్ల ఉపయోగం ఏమిటంటే..? -టైర్లు జారిపోకుం�