RAT hack | ప్రజల్లో అవగాహన పెరిగేకొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. సరికొత్తగా రిమోట్ యాక్సెసింగ్ టూల్ (ఆర్ఏటీ-ర్యాట్) ద్వారా ఓ లింక్ను పంపిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఫేస్బుక్ యూజర్లను సైబర్ దాడి భయపెడుతున్నది. కొంత కాలంగా రెచ్చిపోతున్న సైబర్ నేరస్తులు, అకౌంట్ను హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేయడమో..? లేదంటే ఫేక్ ఐడీ క్రియేట్ చేసి మన పేరు మీద డబ్బుల
కంప్యూటర్లు వచ్చిన కొత్తలో వాటికి వైరస్ రావడం చూశాం. ఆ తర్వాత మొబైల్ ఫోన్లపై కూడా వైరస్ దాడులు చూశాం.. కానీ రోజురోజుకీ టెక్నాలజీ మారిపోతుంది. కేవలం కంప్యూటర్లు, మొబైల్స్ మాత్రమే కాదు ఇప్పుడు �
Phone Hacking | పెగాసస్ స్పైవేర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు మన స్మార్ట్ఫోన్ హ్యాకింగ్కు గురైందా లేదా ఎలా తెలుసుకోవాలి..
అమరావతి ,ఆగస్టు: ప్రజలతో నేరుగా వారి మాతృభాషలో మాట్లాడాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రముఖ భారతీయ మైక్రో బ్లాగింగ్ అండ్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ “కూ”యాప్ �
ముంబై , ఆగస్టు : ఎంజీ మోటార్స్ ఇండియా రూపొందించనున్న మిడ్ సైజ్ ఎస్యూవీలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఫీచర్ల కోసం డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ జియో ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. మెరు�
ముంబై, ఆగస్టు : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ భారత మార్కెట్లో కి సరికొత్త వెహికల్ ను ప్రవేశపెట్టింది. ‘740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్’ మోడల్ను విడుదల చేసింది. ఈ క�
ముంబై , జూలై : ప్రముఖ టూవీలర్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ యమహా భారత్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్ధలకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. �
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పోగొట్టుకున్న డెబిట్ కార్డును బ్లాక్ చేయడం, అలాగే కొత్త డెబిట్ కార్డుని పొందే ప్రక్రియను సులభతరం చేసింది. ఎస్బీఐ వినియోగదారుల డెబిట్ కార్డు పోతే బ్లాక్ చేయడం, తిరిగి పొం�
ముంబై ,జులై :ఆడి ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విభాగంలో ఈ-ట్రాన్50, ఈ-ట్రాన్55 ,ఈ -ట్రాన్ స్పోర్ట్బ్యాక్ వంటి మూడు వేరియంట్లు ఉన్నాయి. ఈ-ట్రాన్50 ధర రూ.99,99,000 కాగా, ఈ-ట్రాన్ ధర రూ. 1,16,15,000 వరకు ఉంటుంది. ఈ -ట్రాన్ స్పోర్ట్
ముంబై ,జూలై:జర్మనీకి చెందిన లగ్జరీ కార్ తయారీ సంస్థ ‘ఆడి’ సరికొత్త కార్ ను ప్రవేశ పెట్టింది. భారతదేశంలో మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఈ-ట్రాన్’ ను విడుదల చేసింది. ఈ-ట్రాన్50, ఈ-ట్రాన్55 ,ఈ -ట్రాన్ స్పో�
హైదరాబాద్, జూలై:దేశంలో పౌరులందరికీ 12అంకెల ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆధార్ నంబర్ ఉంటుంది. దీనిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేస్తుంది. అయితే నకిలీ బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు, నక�