కంప్యూటర్లు వచ్చిన కొత్తలో వాటికి వైరస్ రావడం చూశాం. ఆ తర్వాత మొబైల్ ఫోన్లపై కూడా వైరస్ దాడులు చూశాం.. కానీ రోజురోజుకీ టెక్నాలజీ మారిపోతుంది. కేవలం కంప్యూటర్లు, మొబైల్స్ మాత్రమే కాదు ఇప్పుడు �
Phone Hacking | పెగాసస్ స్పైవేర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు మన స్మార్ట్ఫోన్ హ్యాకింగ్కు గురైందా లేదా ఎలా తెలుసుకోవాలి..
అమరావతి ,ఆగస్టు: ప్రజలతో నేరుగా వారి మాతృభాషలో మాట్లాడాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రముఖ భారతీయ మైక్రో బ్లాగింగ్ అండ్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ “కూ”యాప్ �
ముంబై , ఆగస్టు : ఎంజీ మోటార్స్ ఇండియా రూపొందించనున్న మిడ్ సైజ్ ఎస్యూవీలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఫీచర్ల కోసం డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ జియో ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. మెరు�
ముంబై, ఆగస్టు : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ భారత మార్కెట్లో కి సరికొత్త వెహికల్ ను ప్రవేశపెట్టింది. ‘740 ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఇండివిడ్యువల్ ఎడిషన్’ మోడల్ను విడుదల చేసింది. ఈ క�
ముంబై , జూలై : ప్రముఖ టూవీలర్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ యమహా భారత్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్ధలకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. �
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పోగొట్టుకున్న డెబిట్ కార్డును బ్లాక్ చేయడం, అలాగే కొత్త డెబిట్ కార్డుని పొందే ప్రక్రియను సులభతరం చేసింది. ఎస్బీఐ వినియోగదారుల డెబిట్ కార్డు పోతే బ్లాక్ చేయడం, తిరిగి పొం�
ముంబై ,జులై :ఆడి ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విభాగంలో ఈ-ట్రాన్50, ఈ-ట్రాన్55 ,ఈ -ట్రాన్ స్పోర్ట్బ్యాక్ వంటి మూడు వేరియంట్లు ఉన్నాయి. ఈ-ట్రాన్50 ధర రూ.99,99,000 కాగా, ఈ-ట్రాన్ ధర రూ. 1,16,15,000 వరకు ఉంటుంది. ఈ -ట్రాన్ స్పోర్ట్
ముంబై ,జూలై:జర్మనీకి చెందిన లగ్జరీ కార్ తయారీ సంస్థ ‘ఆడి’ సరికొత్త కార్ ను ప్రవేశ పెట్టింది. భారతదేశంలో మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఈ-ట్రాన్’ ను విడుదల చేసింది. ఈ-ట్రాన్50, ఈ-ట్రాన్55 ,ఈ -ట్రాన్ స్పో�
హైదరాబాద్, జూలై:దేశంలో పౌరులందరికీ 12అంకెల ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆధార్ నంబర్ ఉంటుంది. దీనిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేస్తుంది. అయితే నకిలీ బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు, నక�
ముంబై,జూలై : మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి ‘మహీంద్రా ఎక్స్యూవీ700’ త్వరలోనే మార్కెట్లోకి రానున్నది. ఇందులో సరికొత్త ఫీచర్ ను అందించనున్నారు. “డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్” అలెర్ట్ ఫీచర్ గురించి కంప�
ఢిల్లీ, జూలై :భారతదేశంలో స్క్రాపేజ్ విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత పాత కార్ల కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా , వింటేజ్ కార్ల కోసం ప్రత్యేక పాలసీని రూపొందించింది. అందుకు అంబంధించిన తుది ముసాయిదాకు న
హైదరాబాద్, జూలై:నాలుగేండ్లలో 1800 యాప్ లను గూగుల్ తొలగించింది. ఇటీవల కాలంలో జోకర్ యాప్ ల ద్వారా మాల్వేర్ ఫోన్లలో చొరబడి, డ్యామేజ్ చేస్తున్నది. వ్యక్తిగత సమాచారం నుంచి ఆర్థిక లావాదేవీల వరకు అన్ని రకాల సమాచార�
చేతి వేళ్ల సాయంతో పవర్ను ఉత్పత్తి చేసే పరికరమే ‘ఫింగర్ స్ట్రిప్' చార్జర్. వేళ్లకు ప్లాస్టర్ మాదిరిగా దీన్ని చుట్టుకోవచ్చు. వేళ్ల మీది చెమటతో ఇది విద్యుత్ను ఉత్పత్తిచేస్తుంది.