Samsung | దక్షిణ కొరియాకు ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ శామ్ సంగ్కు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కంపెనీతో పాటు అధికారులకు 601 మిలియన్ డాలర్ల పన్నులతో పాటు జరిమానా విధించింది. ఇది భారతీయ కరెన్సీలో సుమ
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల పర్వం కొనసాగుతున్నది. పన్నులు తగ్గించాలని ఇటీవల భారత్ను హెచ్చరించిన ఆయన ఈసారి యూరోపియన్ యూనియన్పై విరుచుకుపడ్డారు. అమెరికా-యూరోపియ
అమెరికా అధ్యక్ష పదవి నుంచి త్వరలో దిగిపోనున్న జో బైడెన్.. తన కుమారుడు హంటర్ బైడెన్కు క్షమాభిక్ష ప్రసాదిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ ఆయుధ కొనుగోలు, పన్ను ఎగవేతకు సంబంధించిన కేసుల్లో హంటర్ దో�
తమిళనాడులోని అధికారపార్టీ నాయకులు, మంత్రుల ఇండ్లపై జాతీయ సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. సీఎం స్థాలిన్ కేబినెట్లోని పబ్లిక్ వర్క్స్ మంత్రి ఈవీ వేలు ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు
చైనాకు చెందిన ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ హయర్ (Haier) కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు దాడులు (Raids) చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, నోయిడా, పుణేతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాల్లోని హయర్ ఆఫీసుల�
కోమటిరెడ్డి గ్రూపులు సుమారు రూ.350 కోట్ల మేరకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేతకు పాల్పడినట్టు తెలుస్తున్నది. కోమటిరెడ్డి గ్రూపులకు చెందిన 16 వ్యాపార సంస్థలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ (ఎస్జీఎస్టీ) సోమవార�
రూ.653 కోట్ల కోసం నోటీసు ఇచ్చిన కేంద్రం న్యూఢిల్లీ, జనవరి 5: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియామీకి కేంద్ర ప్రభు త్వం రూ.653 కోట్ల దిగుమతి సుంకం ఎగవేత నోటీసునిచ్చింది. షియామీ ఇండియా యూనిట్లో
లక్నో : తన నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న నగదు నుంచి ట్యాక్స్, పెనాల్టీ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని కాన్పూర్కు చెందిన వ్యాపారవేత్త పీయూష్ జైన్ డైరెక్టరేట్ జనరల్ ఆ
భోపాల్: ప్రఖ్యాత హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్పై ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ పత్రికకు సంబంధించిన పలు ఆఫీసుల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు ప్రాథమికంగా తెలుస�