బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ)కి కాబోయే అధినేత తారీఖ్ రహ్మాన్ 17 ఏళ్ల స్వీయ అజ్ఞాతవాసాన్ని వీడి గురువారం ఢాకా చేరుకున్నారు. ఢాకా విమానాశ్రయం వద్ద �
Tarique Rahman | బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) యాక్టింగ్ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ (Tarique Rahman) స్వదేశానికి తిరిగివచ్చారు. సుమారు 17 ఏళ్లపాటు లండన్ నుంచి పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించిన ఆయన.. కుటుంబంతో కలిసి ఇవాళ ఢాకా (Dhaka) �
Awami League | బంగ్లాదేశ్ (Bangladesh) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.