khairatabad Ganesh | గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు గణపతి | ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు.
సందర్శకుల విహారం నిమిత్తం.. ఆదివారం సాయంత్రం ఓ ఐదు గంటల పాటు ట్యాంక్బండ్ పరిసరాలను సందర్శించేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టింది. హుస్సేన్సాగర్ పరిధిలో ట్రాఫిక్ ఫ్రీగా కొనసాగేందుకు వ�
రెండో ఆదివారం.. భారీగా పెరిగిన సందర్శకులు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు సంతోషం పంచుకున్న నగరవాసులు ట్యాంక్బండ్పై ఆదివారం సాయంత్రం నగరవాసులు సందడి చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంబంధ
సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): గణేశ్ ఉత్సవాల్లో భాగంగా హుస్సేన్సాగర్ చుట్టూ చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్, హైదరాబ
సంధ్యవేళ అయింది ఇక వెళ్లొస్తా అంటూ భానుడు బై బై చెబుతుంటే.. అరుణవర్ణంలోకి మారిన ఆకాశాన్ని నీలిమబ్బులు కమ్మేస్తూ వెళ్లిరా నేస్తం అంటూ ఆదిత్యుడిని సాగనంపుతున్నట్లుగా.. ఎంతో అద్భుతంగా కనిపిస్తుంద
దోమలగూడ : హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న కట్టమైసమ్మ దేవాలయంలో చోరీకి విఫలయత్నం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి…..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ప్ర
హైదరాబాద్ : నగరంలోని చారిత్రక పర్యాటక ప్రదేశం ట్యాంక్బండ్పై ప్రతీ ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు విధించాలన్న నెటిజన్ల సూచనకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సమ్మతి తెలిపారు. పౌరుల సూచనన�