హైదరాబాద్ : నగరంలోని చారిత్రక పర్యాటక ప్రదేశం ట్యాంక్బండ్పై ప్రతీ ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు విధించాలన్న నెటిజన్ల సూచనకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సమ్మతి తెలిపారు. పౌరుల సూచనన�
సుందరీకరణ పనులతో హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరం కొత్త సొబగులు సంతరించుకుంది. ట్యాంక్బండ్ ఫుట్పాత్పై అందంగా కనిపించేలా టైల్స్తో పాటు ప్రత్యేక డిజైన్లతో గ్రిల్స్ అమర్చారు.
ట్రాఫిక్ ఆంక్షలు | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బుధవారం ట్యాంక్బండ్పై పోలీసు శాఖ ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. లిబర్టీ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వైపు వాహనాదారులు ఎవరూ రావద్దన�
కొత్తరూపుతో జిగేల్ అంటున్నట్యాంక్బండ్ అందాలు ఇప్పుడు నగరవాసులను కట్టిపడేస్తున్నాయి. కొత్తరూపుతో కనువిందు చేస్తున్న హుస్సేన్సాగర్ను చూసేందుకు వస్తున్న సందర్శకులతో సాయంత్రం వేళ ట్�
హైదరాబాద్ : మూసీ సుందరీకరణ పనులతో హైదరాబాద్ లోని ట్యాంక్బండ్ మరింత అందంగా ముస్తాబవుతోంది. సరికొత్త అందాలు భాగ్యనగర్ వాసులను కనువిందు చేశాయి.