జో బైడెన్ | ఆఫ్ఘనిస్థాన్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లతో చైనాకే అసలైన సమస్య అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అందుకే వారు పరిష్కారం కోసం ‘ఏర్పాట్లు’ చేసుకుంటున్నారని తనకు తెలుసున�
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ దేశ ప్రధానిగా ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఎవరికీ తెలియన�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్న నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. ఆ దేశ యూనివర్సిటీలో తరగతులు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే పురుషులు, మహిళా విద్యార�
క్వెట్టా: పాకిస్థాన్లోని క్వెట్టాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. 20 మంది వరకూ గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీకె తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) వెల్లడించింద
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) నుంచి పారిపోయిన ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ అన్న మాటలివి. తన బాడీగార్డ్తో తానీ మాటలు చెప్పినట్లు అమ్రుల్లా.. డైలీ మెయిల్ అనే లండన్ పత్రికలో రాసిన కాలమ్లో వెల్�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )కు తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకొని.. తర్వాత దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన అమ్రుల్లా సలేహ్.. ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి ఓ లేఖ రాశారు.
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని పంజ్షీర్పై పట్టు సాధించినట్లు తాలిబన్లు ప్రకటించారు. కానీ రెబల్స్ మాత్రం భీకరంగా పోరాడుతున్నట్లు తెలుస్తోంది. పంజ్షీర్ లోయను స్వాధీనం చేసుకునేందుకు తాలిబన్ల�