న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించడానికి ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందులో విదేశాంగ మంత్రి జైశంకర్తోపాటు జాతీయ భద్రతా స�
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా, నాటో సేనల శకం ముగిసింది. అగ్రరాజ్య బలగాలు నిన్న ఆ దేశాన్ని వీడివెళ్లాయి. ఆఫ్ఘన్లో 20 ఏళ్ల యుద్ధానికి అమెరికా ఫుల్స్టాప్ పెట్టింది. అయితే కాబూల్ విమానాశ్రాయాన్ని �
రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తమ బలగాలను మోహరించిన అమెరికా.. ఇప్పుడు తాను విధించిన డెడ్లైన్లోపే ఆ దేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయింది. సోమవారం రాత్రి అమెరికా చివరి సైనికుడు కూడా ఆఫ్�
US Troops | ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా బలగాల ( US Troops ) ఉపసంహరణ ముగిసింది. బలగాల ఉపసంహరణను పెంటగాన్ ధ్రువీకరించింది. ఈ నెల 31వ తేదీలోగా బలగాల ఉపసంహరణ పూర్తవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప�
అమెరికాపై తాలిబన్లు( Taliban ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఓ పేలుడు పదార్థాలు ఉన్న వాహనాన్ని డ్రోన్ సాయంతో అమెరికా బలగాలు పేల్చేసిన విషయం తెలుసు కదా.
మహిళలు ఇంటికే పరిమితం కావాలన్నది ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లోని తాలిబన్ల సిద్ధాంతం. కానీ అలాంటి ఓ తాలిబన్ లీడర్నే ఆమె లైవ్ టీవీ చానెల్లో ఇంటర్వ్యూ చేసింది. అయితే ఇప్పుడామె దేశం విడిచి వెళ్లిపోయిం�
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు( Taliban ) మళ్లీ అధికారంలోకి రాగానే ఎన్ని శాంతి వచనాలు, మహిళలకు ఎన్ని భరోసాలు ఇచ్చినా.. అవేవీ ఆచరణలో మాత్రం చూపడం లేదు. తాలిబన్ల పాలన అంటే ఆఫ్ఘన్ మహిళలు హడలెత్తి
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత దేశం నుంచి బయటపడటానికి వేలాది మంది ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. రెండు వారాలుగా ఇలా కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర వేల మంద
Taliban mindset Party Akhilesh SP | ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేరుతో రూపొందించిన వీడియోను బీజేపీ శనివారం ట్వీట్ చేసింది. తాలిబన్ల మైండ్ సెట్ గల ....