కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన బాంబు పేలుళ్ల ( Bomb Attacks ) లో 28 మంది తాలిబన్లు మృతిచెందినట్లు ఆ సంస్థ ప్రకటించుకున్నది. బాంబు పేలుళ్ల వల్ల అమెరికన్ల కన్నా ఎక్క
వైట్హౌస్ | తాలిబన్లు కాబూల్ను ఆక్రమించిన తర్వాత లక్ష మందికిపైగా ఆఫ్ఘనిస్థాన్ను విడిచి వెళ్లారని అమెరికా ప్రకటించింది. ఆగస్టు 14 తర్వాత సుమారు లక్షా 100 మందిని ఆఫ్ఘన్ నుంచి తరలించామని
జో బైడెన్ | కాబూల్ విమానాశ్రయంలో పేలుళ్లకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులను హీరో
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ( Taliban ) రెచ్చిపోతున్నారు. కాబూల్లో ఆ దేశ మీడియాకు చెందిన ఓ రిపోర్టర్ను చితకబాదారు. టోలో న్యూస్కు చెందిన జియార్ యాద్ అనే జర్నలిస్టును తాలిబన్లు కొట్టారు. తొలుత
రక్షణ మంత్రి| ఆఫ్ఘనిస్థాన్ను ఆక్రమించిన తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుదిశగా ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగా దేశ తాత్కాలిక రక్షణ శాఖ మంత్రిగా గ్వాంటెనామో జైలు మాజీ ఖైదీ ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ జకీర్
ఇస్లామాబాద్: ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లతో పాకిస్థాన్ మిలిటరీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నవే. ఆ సంబంధాలతో ఇండియాను ఇబ్బంది పెట్టాలన్నది పాక్ ఎజెండా అనీ చాలా మ�
ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చే అందరికీ ఈ-వీసా( e-Visa )లు తప్పనిసరి అని బుధవారం కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇక గతంలో ఇండియన్ వీసాలు పొంది ఇప్పుడు మన దేశంలోని లేని ఆఫ్ఘన్ల వీసాలన్నింటినీ రద్దు చేసి�
తాలిబన్ అగ్రనేతతో సీఐఏ డైరెక్టర్ రహస్య భేటీ మహిళా ఉద్యోగులకు తాలిబన్ల ఆదేశాలు 31లోపు అమెరికా బలగాలు అఫ్గాన్ను వీడాలని స్పష్టీకరణ రక్షణ కవచంగా వాడేందుకు మహిళలు, పిల్లలను కిడ్నాప్ చేస్తున్న తాలిబన్ల�
126 మిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరలేం: ఫార్మాక్సిల్ హైదరాబాద్, ఆగస్టు 24: అఫ్గానిస్థాన్లో నెలకొన్న అనిశ్చితపరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి భారత్ నుంచి ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయని ఫార్మా�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ ప్రజలపై తాలిబన్ మరిన్ని ఆంక్షలు విధించింది. సెక్యూరిటీ సిబ్బంది అనుమతించే వరకు మహిళా ప్రభుత్వ ఉద్యోగులు ఇంట్లోనే ఉండాలని పేర్కొంది. ఆఫ్ఘన్ జాతీయులు కాబూల్ ఎయిర్పోర్టుకు వెళ్�
కాబూల్: ఆఫ్థనిస్థాన్ను మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్, కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చురుగ్గా కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా కాబూల్ గవర్నర్, మేయర్తోపాటు ఏడు ప్రభుత్వ పదవులను చేపట్టే వా�