ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత దేశం నుంచి బయటపడటానికి వేలాది మంది ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. రెండు వారాలుగా ఇలా కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర వేల మంద
Taliban mindset Party Akhilesh SP | ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేరుతో రూపొందించిన వీడియోను బీజేపీ శనివారం ట్వీట్ చేసింది. తాలిబన్ల మైండ్ సెట్ గల ....
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) రాజధాని కాబూల్లో గురువారం రెండు ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలుసు కదా. ఈ దాడుల్లో వంద మందికిపైగా మరణించారు. దాని తాలూకు రక్తపు మరకలు ఇంకా చెదిరిపోనే లేదు.. దేశం విడిచి వ�
తిరువనంతపురం: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల దుశ్చర్యలను ఖండిస్తూ కేరళ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎంకే మునీర్ ( MK Muneer ) ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. అయితే ఆ కామెంట్ను తక్షణమే డిలీట్ చేయాలని ఆ ఎమ్మెల్యే�
కాబూల్: తాలిబన్ల భయంతో దేశం విడిచి వెళ్లేందుకు ఎయిర్పోర్ట్కు వచ్చిన వందలాది మందిని టార్గెట్ చేస్తూ బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ పేలుళ్లకు పాల్పడింది ఐఎస్ఐఎస్-ఖొరోసన్ ( ISIS-Khorasan ). దీన
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన బాంబు పేలుళ్ల ( Bomb Attacks ) లో 28 మంది తాలిబన్లు మృతిచెందినట్లు ఆ సంస్థ ప్రకటించుకున్నది. బాంబు పేలుళ్ల వల్ల అమెరికన్ల కన్నా ఎక్క
వైట్హౌస్ | తాలిబన్లు కాబూల్ను ఆక్రమించిన తర్వాత లక్ష మందికిపైగా ఆఫ్ఘనిస్థాన్ను విడిచి వెళ్లారని అమెరికా ప్రకటించింది. ఆగస్టు 14 తర్వాత సుమారు లక్షా 100 మందిని ఆఫ్ఘన్ నుంచి తరలించామని
జో బైడెన్ | కాబూల్ విమానాశ్రయంలో పేలుళ్లకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులను హీరో
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ( Taliban ) రెచ్చిపోతున్నారు. కాబూల్లో ఆ దేశ మీడియాకు చెందిన ఓ రిపోర్టర్ను చితకబాదారు. టోలో న్యూస్కు చెందిన జియార్ యాద్ అనే జర్నలిస్టును తాలిబన్లు కొట్టారు. తొలుత
రక్షణ మంత్రి| ఆఫ్ఘనిస్థాన్ను ఆక్రమించిన తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుదిశగా ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగా దేశ తాత్కాలిక రక్షణ శాఖ మంత్రిగా గ్వాంటెనామో జైలు మాజీ ఖైదీ ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ జకీర్