డయేరియాతో ఇద్దరు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమె గ్రామంలో చోటుచేసుకున్నది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మూడు రోజులుగా గ్రామస్థులు వాంతులు, విరేచనా�
Paddy | ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్కు చెందిన రామేల్ల లాలయ్య అనే రైతు తన ఏడెకరాల వరి కోతకోసి నెల దాటింది. కొనుగోలు కేంద్రంకు తరలించే స్థోమత లేక పొలంలోనే కళ్ళం వేసుకున్నాడు.
తాడ్వాయి మండల కేంద్రంతోపాటు బాన్సువాడ మండలంలోని బోర్లం, ఇబ్రహీంపేట్, పోచారం రాంపూర్, జక్కల్దాని తండా, తిర్మలాపూర్ తదితర గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
Missing | లింగంపేట్ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన చెవిటి రేవతి, ఇద్దరు పిల్లలు రిత్విక్, రియాన్సు అదృశ్యమైనట్లు తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇటీవల తాడ్వాయి అడవుల్లో సంచరించిన పెద్దపులి మళ్లీ జాడ లేకుండా పోవడం అనుమానాలకు తావిస్తోం ది. పది రోజులుగా వైల్డ్లైఫ్ అధికారులు పులి పాదముద్రలను గుర్తించగా, గత శనివారం లవ్వాల అటవీ ప్రాంతం మీదుగా లింగా�
సమ్మక, సారలమ్మ నామస్మరణతో మేడారం (Medaram) ఉప్పొంగిపోతున్నది. దేశంలో అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం జాతర (Medaram Jathara) తుది అంకానికి చేరింది. జనదేవతలు నేడు వనప్రవేశం చేయనున్నారు.
మండల కేంద్రంలోని సద్గురు శబరిమాత 52వ వార్షిక మహోత్సవాలను బుధవారం నుంచి నిర్వహించడానికి ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉత్సవాలను బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్నా�
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం సమ్మ క్క-సారలమ్మల మినీ జాతర ఫిబ్రవరిలో జరుగనున్నది. ఇటీవల అమ్మ వార్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజు పూజ�
Encounter | ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మండలంలోని వీరాపురం సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో పోలీసులు