Mohammad Siraj | ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ను(Cricketer Mohammed Siraj) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందించారు. టీ-20 వరల్డ్ కప్(T-20 World Cup) గెలుచుకున్న అనంతరం హైదరాబా ద్కు చేరుకున్న సిరాజ్ మంగళవారం ఉదయం ముఖ్యమంత్రిని ఆయన ని�
సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్పై 36 పరుగుల తేడాతో గెలిచి సూపర్-8కు మరింత చేరువైంది. గ్రూప్-బి లో ఇంగ్లండ్తో బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్లో మొదట బ్యాట్�
టీ -20 ప్రపంచ కప్లో ఆదివారం బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్కు లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు
Rohit Sharma | టీ 20 ప్రపంచ కప్ టోర్నీకోసం టీమిండియా సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్ అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత జట్టు తలపడనుంది. ఇందుకోసం టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్ షురూ చేసింది. ప్రస్తుతం
టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ఇంకా నెల రోజులే ఉంది.. ఆ లోపు టీమ్ ఇండియా మరో 6 మ్యాచ్లే ఆడనుంది. ఈ పాటికే మెగాటోర్నీ జట్టుపై ఓ అంచనాకు రావాల్సి ఉండగా.. రోహిత్ సేన మాత్రం కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నది! ఆరు జ�