మాజీ మంత్రి, ఇటీవలే సమాజ్వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కాన్వాయ్లోని వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 12 వాహనాల అద్దాలు ధ్వంసమైనట్�
UP Polls | బీజేపీ నుంచి ఇటీవలే సమాజ్వాదీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య విషయంలో సమాజ్వాదీ కీలక నిర్ణయం తీసుకుంది. తన సిట్టింగ్ స్థానాన్ని మార్చేసింది. ప్రతి సారీ
UP Polls 2009 సంవత్సరం నుంచి ఈ ఇద్దరి మధ్యా భీకరమైన రాజకీయ యుద్ధం సాగుతోంది. ప్రస్తుతం 2022 సంవత్సరం. అంటే 12 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా ఆ రాజకీయ ప్రత్యర్థులు బలమైన పాచికలను వేస్తూనే వున్నారు. ఆ
యూపీ బీజేపీకి వరుస షాక్లు ఇస్తున్న కీలక నేతలు యోగి క్యాబినెట్కు మరో మంత్రి ధరంసింగ్ సైనీ గుడ్బై దళితులు, ఓబీసీలను చిన్నచూపు చూస్తున్నారని ఫైర్ అదేబాటలో ఎమ్మెల్యేలు ముఖేశ్ వర్మ, బాలాఅవస్థి కూడా 20వ �