ప్రతిష్ఠాత్మక మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎమ్సీసీ)లో ఐదుగురు భారత క్రికెటర్లకు సభ్యత్వం లభించింది. తమ కెరీర్లో అనితర సాధ్యమైన విజయాలకు తోడు క్రికెట్ చేసిన సేవలకు గుర్తింపుగా ఎమ్సీసీ..భారత మాజీ క�
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న పదహారో సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) త్వరలోనే ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఫిట్గా కనిపిస్తున్నాడ�
భారత యంగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్ (Shubman Gill) మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. సూపర్ ఫామ్లో ఉన్న గిల్ ఆస్ట్రేలియపై ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో శతకం బాదాడు. దాంతో, ఒకే ఏడాది మూడు ఫార్మాట్ల (three farmats
తన వీడ్కోలుపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ సురేశ్ రైనా తాజాగా స్పందించాడు. 'నేను ధోనీ కోసం ఆడాను. ఆ తర్వాత దేశం కోసం ఆడాను. మేమిద్దరం ఎన్నో ఫైనల్స్ ఆడాం. వరల్డ్ కప్ గెలిచాం' అని తెలిపాడు. 2020 ఆగష్టు 15న ర�
టీ20 వరల్డ్ నంబర్ 1 సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత సాధించాడు. పొట్టి క్రికెట్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను దాటేశాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్య�
Suresh Raina | ఫార్మాట్ ఏదైనా.. సురేశ్ రైనా ముద్ర బలీయం. ఎలక్ట్రిక్ ఫీల్డింగ్.. పవర్ఫుల్ బ్యాటింగ్.. అద్భుతమైన సమయస్ఫూర్తి అతని సొంతం. ఆ ఆటగాడు ప్రత్యర్థుల పాలిట వేటగాడే. క్లిష్ట సమయాల్లో టీమిండియాకు, చెన్నై �
ఇంగ్లండ్-ఇండియా మధ్య గురువారం లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో వన్డే మ్యాచ్ అరుదైన కలయికలకు వేదికైంది. వేలాది అభిమానులతో పాటు పలువురు భారత మాజీ క్రికెటర్లు కూడా లార్డ్స్ లో మ్యాచ్ వీక్షించడానికి వచ్చారు.
మిస్టర్ ఐపీఎల్ అని ఫ్యాన్స్ అభిమానంతో పిలుచుకునే టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా. ఈ లెఫ్ట్ హ్యాండర్ను ఇటీవల జరిగిన మెగావేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. వేలం ముగిసిన తర్వాత పలువురు ఆటగాళ్లు ఈ సీజన్ నుం�
క్వార్టర్స్లో బంగ్లాపై ఘనవిజయం అంటిగ్వా: వరుస విజయాలతో జోరుమీదున్న యువ భారత జట్టు.. అండర్-19 ప్రపంచకప్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యంగ్ఇండియా 5 వికెట్ల తేడాతో బంగ్�