ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కొహెడ పండ్ల మార్కెట్ను నిర్మిస్తామని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్ర మోహన్ అన్నారు. ఆదివారం ఆయన గడ్డిఅన్నారం వ్యవసాయ మా ర్కెట్ చైర్మన్ మధుసూదన్రెడ్డితో
Fruit market | అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడ పండ్ల మార్కెట్(Koheda fruit market) నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్ర మోహన్ అన్నారు.
ట్రాన్స్పోర్ట్ కమిషనర్(రెగ్యులర్)గా సురేంద్రమోహన్ సోమవారం పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఇప్పటి వరకు ఆయన అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
విద్యాశాఖ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి యోగితా రాణా (Yogita Rana) నియమితులయ్యారు. 2003 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రాణా.. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా భాద్యతలు నిర్వహిస్తున్నారు. అయితే విద్యాశాఖ స�
కుటుంబ డిజిటల్ కార్డుల జారీ దేశంలోకెల్లా తెలంగాణలోనే మొదటిసారిగా జరుగుతోందని మైనింగ్ శాఖ సెక్రటరీ, జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ పేర్కొన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో తప్ప మ�
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కార్యదర్శి సురేంద్రమోహన్ను బదిలీ చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని పేర్కొన్నది.