కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఎరువులు, విత్తనాల పై సబ్సిడీని ఎత్తివేస్తున్నది. మరో వైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నది. పంటల సాగు కోసం రైతులు వినియోగించే యంత్రాల అద్దెలు పెరిగిపోతున్నాయి. అన్నదాతలక
పసుపు పండించిన రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సిండికేట్ కుట్రదారులపై చర్యలు తీసుకోవడంతోపాటు పసుపు క్విం టాల్�
Collector Sriharsha | యాసంగి మార్కెటింగ్ సీజన్లో నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను తూచా తప్పకుండా పాటిస్తూ మద్దతు ధర పై వరి పంట కొనుగోలుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష (Collector Sriharsha)అన్నారు.
తమ డిమాండ్ల సాధనకు ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్న రైతులతో ఎట్టకేలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం చర్చలు జరిపారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చా�
ఆరుగాలం కష్టించి పండించిన పంటను వ్యాపారులు, అధికారులు కుమ్మకై ఒక్కసారిగా ధరలు తగ్గించడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైతులను నిలువు దోపిడీ చేస్తూ వ్యాపారస్తులు మార్కెట్కు తెచ్చిన వేరుశనగ పంట నాణ
రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేసే మిల్లులను సీజ్ చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హెచ్చరించారు.
పది కోట్ల టన్నుల ధాన్యం కేంద్రం కొంటుందా? రైతులను పండించొద్దంటూనే ఎలా సేకరిస్తుంది? గోదాముల్లో స్థలం లేదన్నోళ్లు ఎక్కడ నిల్వ చేస్తారు? ఆరు కోట్ల టన్నులు కొనేందుకే కిందామీద పడ్డ కేంద్రం మద్దతు ధరపైనా ఆర్
తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు శ్రీహరిరావు హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): 2022 సంవత్సరానికి పంటల మద్దతు ధరలు 25 శాతం పెంచాలని తెలంగాణ రైతు రక్షక సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు డిమాండ్ చేశ�