Summer | రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరగుతున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
MLA Mallareddy | వేసవిని దృష్టిలో పెట్టుకుని అత్యవసరమైతేనే ప్రజలు బయటకు వెళ్లాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఇవాళ జవహర్నగర్ కార్పొరేషన్లోని సాయిబాబాకమాన్ సమీపంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజ
Summer | ఎండలు మండిపోతుండటంతో ప్రజలు భానుడి ప్రతాపానికి ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండలు విపరీతంగా కొడుతుండటంతో ఉదయం 9 గంటలు అయ్యిందంటే ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
హైదరాబాద్లో రోజురోజుకు ఎండల తీవ్రత (Summer) పెరుగుతున్నది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జూబ్లీహిల్స్లోని శ్రీరామ్ నగర్ క్లస్టర్ పరిధిలో ఉన్న అన్ని పీహెచ్సీలలో స్పెషల్ డ్రైవ్ చేపడుత�
Heat Wave | రాష్ట్రంలో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. భానుడి భగభగలకు, వడగాలులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మరో 4 రోజుల్లో 48 డి�
Heat Wave | రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. మండుటెండలకు ఉక్కపోత కూడా తీవ్రమైంది. దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో 46 డ
ఓవైపు భానుడి ప్రతాపం పెరిగిపోగా మరోవైపు చెరువులు ఎండిపోతున్నా యి. ఈ క్రమంలో ఎండ వేడిమిని భరించలేక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని చింతకాని గూడెపు చెరువులో చేపలు మృత్యువాతపడ్డాయి.
Telangana | తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం నుంచి క్రమక్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Temperatures | వానాకాలంలో ఎండలు, ఎండా కాలంలో వానలు కురవడం సర్వసాధారణం. అయితే ఈ పరిస్థితులు ఒక మోతాదులోపే కనిపిస్తాయి. కానీ ఈ వర్షాకాలంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి.
Hyderabad | పశ్చిమ దిశ నుంచి వీస్తున్న కింది స్థాయి గాలులు తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో గురువారం నగరంలో ఉష్ణాగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదవడంతో జనం ఉక్కపోతతో �
Summer | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రం మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుసగా ఎనిమిదో రోజు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు
Summer | రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలకు జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.