Temperatures | మార్చి నెల ఆరంభం కాకముందే.. ఎండలు దంచి కొడుతున్నాయి. ఫిబ్రవరి నెల పూర్తి కాకముందే దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో.. ఆయా రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
హైదరాబాద్ : గ్రేటర్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదు అవుతుండటంతో ఉక్కపోత పెరిగింది. అయితే ఆకాశంలో మేఘాలు లేకపోవడం �
హైదరాబాద్ : ప్రపంచంలోనే ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైందో తెలుసా..? ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే ఇరాన్ వెళ్లాల్సిందే. ఇరాన్లోని అబదాన్లో జూన్ 21న 52.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు �
రాజన్న సిరిసిల్ల : వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం మామిడిపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చెక్కపల్లి భిక్షపతి (41) అనే వ్యక్తి కోనరావుపేట
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వ�
అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించకపోతే.. జరిమానా, జైలుశిక్ష ఇందూరు, ఏప్రిల్ 20: అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖ ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నది. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల
హైదరాబాద్ : ఇప్పటికైతే పగలంతా ఉక్కపోతకు గురవుతూ.. రాత్రంతా చలితో వణికిపోతున్నారు ప్రజలు. పగటిపూట పలు ప్రాంతాల్లో ఎండ దంచికొడుతోంది. ఈ ఏడాది మార్చి 1 నుంచి ఎండలు మండిపోయే అవకాశం ఉందని వాతావ�