ముంబయి : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర సింగ్ ఫడ్నవీస్కు ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు బీకేసీ సైబర్ పోలీస్స్టేషన్లో హాజరై వాంగ్మ
ముంబై: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. గత ఏడాది ముంబై పర్యటన సందర్భంగా జాతీయ గీతాన్ని అవమానించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదుకు సంబంధించి మార్చి 2న తమ ఎదుట హాజరు �
Jacqueline Fernandez | బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న ఈడీ ఎదుట విచారణకు
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కోర్టుకు హాజరుకావాలంటూ ఓ బ్యాంక్ చైర్మన్, రీజినల్ మేనేజర్కు అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన సమన్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రజా సేవ నిర్వర్తిస్తున్న అధికారులకు సమన్లు �
సల్మాన్ఖాన్ | బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ఖాన్పై చండీగఢ్లో చీటింగ్ కేసు నమోదైంది. సల్మాన్ సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రితో పాటు ఆయనకు చెందిన
ముంబై : మనీల్యాండరింగ్ కేసులో వచ్చే వారం తమ ఎదుట హాజరు కావాలని బాలీవుడ్ నటి యామీ గౌతమ్కు ఎన్ఫోర్స్మెంట్ ఢైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. యామీ బ్యాంక్ అకౌంట్లో ఫెమా చట్టం క�
ట్విట్టర్కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు | ట్విట్టర్కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఈ నెల 18న శుక్రవారం తన ఎదుట హాజరు కావాలని మంగళవారం ఆదేశించి
చండీగఢ్: పంజాబ్లోని కోట్కాపురాలో 2015లో జరిగిన కాల్పుల కేసులో ఆ రాష్ట్ర మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్కు కొత్తగా ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమన్లు జారీ చేసింది. ఈ నెల 16న తమ ఎదుట హాజరు �
ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ నెల 14న తమ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు పంపింది. అనిల్ దేశ్ముఖ్పై ముం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి ఊరట లభించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు సమన్లు జారీ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యక్తిగత హాజరుపై పట్టుబట్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ నెల 15న ఢిల్లీలోని ఈడీ ప్ర�