భావి భారత పౌరులను తీర్చిదిద్దే పాఠశాలల నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు.. వందల మంది విద్యార్థులు చదువుకునే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మాత్రం ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. విద్యార్థులకు ఎలాంటి రక్షణ క
ఒక పక్క అగ్ర రాజ్యం అధ్యక్షుడు ట్రంప్ తమ దేశంలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులపై ఆంక్షలు పెడుతూ, వారిని దేశం నుంచి వెళ్లగొడతామని నిత్యం బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో ఆ దేశంలో చదవాల�
ట్రిపుల్ఐటీ బాసరలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తల్లిదండ్రులు లేని ఓ పేదింటి విద్యార్థిణి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ చదువును మద్యలోనే అపివేసే పరిస్థితికి వచ్చింది. కానీ ఆ చదువుల తల్లికి ధర్మపురి
అరవై ఏండ్ల వయస్సులోనూ మాకేం తక్కువ అంటూ టీనేజర్లతో పోటీపడుతున్నారు కొందరు వృద్ధులు. అత్యంత క్లిష్టమైన ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్సెట్ పరీక్షకు 56, 58 ఏండ్ల వయస్సు వారు దరఖ
చదువుకోవడం ఇష్టం లేక మనస్థాపంతో ఓ యువకుడు ఫ్లై ఓవర్ ఫుట్పాత్పైకి ఎక్కి దూకడంతో తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రోజంతా బడిలోనే బంధించకుండా, పిల్లలపై హోమ్ వర్క్ భారం వేయకుండా.. కొట్టకుండా.. కనీసం తిట్టకుండా.. ఆడుతూపాడుతూ చదువు చెప్పే బడి ఉంటే బాగుండు అనుకోవడం ఇంతకుముందు అత్యాశే!
మన దేశంలో చదువుకొనేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. దేశంలోని వివిధ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థులు తరలివస్తున్నారు.