Stubble Burning | దేశ రాజధాని నగరం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రంగా పతనమవుతుండటంతో కేంద్రం కఠిన చర్యలు ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పంట వ్యర్థాలు తగులబెట్టినవారికి విధి�
Stubble Burning | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) రోజురోజుకూ తీవ్రమవుతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాల్లో రైతులు తమ పంట వ్యర్థాలను తగలబెడుతుండటంతో రాజధాని ప్రాంతంలో ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఈ �
UP Pollution | ఉత్తరప్రదేశ్లోని మూడు నగరాల్లో గాలి కాలుష్యానికి పాకిస్థాన్ కారణమని కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఆరోపించారు. (UP Pollution) పొరుగుదేశంలో వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టడం వల్ల గ్రేటర్ నోయిడా, నోయిడా, ఘజ�
Supreme Court: పంజాబ్, హర్యానా రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్ధాల కాల్చివేతను నియంత్రించడంలో ఆ రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు విఫలం అయినట్లు కోర్టు చెప్పింది.
Stubble burning | ఢిల్లీ కాలుష్య సమస్యపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. తక్షణమే పంట వ్యర్థాల కాల్చివేతను నిలిపేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని వేళలా రాజకీయాలు తగవని వ్యాఖ్యానించింది. పంట వ్యర�
Stubble burning | పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంటలు కోసిన తర్వాత రైతులు తమ పంటపొలాల్లోని కొయ్యకాలు (వరి కొయ్యలను) తగులబెడుతున్నారు (Stubble burning). ఇది దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలకు శాపంగా మారింది. ఈ స్టబుల్ బర్�
stubble burning | పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై హర్యానాలో అధికారంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి జై ప్రకాష్ దలాల్ మండిపడ్డారు. పంజాబ్ నుంచి తాము నీళ్లు అడిగామని పొగ కాదంటూ సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వంప�
Stubble Burning | పంట వ్యర్థాల దహనం (Stubble Burning) పై హర్యానా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. పంట వ్యర్థాలను తగులబెట్టిన వారికి చలాన్లు జారీ చేస్తున్నది. ఉల్లంఘించిన వారి నుంచి రూ.25 లక్షలకుపైగా జరిమానా వసూలు చేసింది.
Punjab stubble burning:పంజాబ్లో పంట వ్యర్ధాలను రైతులు కాల్చివేస్తున్న విషయం తెలిసిందే. దీని వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజ
చండీగఢ్: పంజాబ్, హర్యానాలో పంటల కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన ఎండు గడ్డి, పంట వ్యర్థాలను రైతులు తగులబెడుతున్నారు. ఈ పొగ కాలుష్యం ఢిల్లీలో గాలిని కలుషితం చేస్తున్నది. ప్రతి ఏటా పరిపాటిగ
చండీగఢ్: పంజాబ్లో మళ్లీ పంట వ్యర్థాల దగ్ధం ఘటనలు పెరుగుతున్నాయి. గురువారం ఒక్క రోజే 3,032 చోట్ల పంట వ్యర్థాలను రైతులు తగులబెట్టారు. ఇప్పటి వరకు నమోదైన పంట వ్యర్థాల దహనంలో 55 శాతం గత ఐదు రోజుల్లో జరిగినట్లు అ�