వీణవంక మండలంలో యూరియా కష్టాలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం రైతును రోడ్డుపైకి తీసుకొచ్చింది. గత 15 రోజులుగా ఓపికగా ఎదురు చూసిన రైతన్నలు ఒక్కసారిగా రోడ్డుపైకి ఎక్కి ధర్న�
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అంధకారం నెలకొన్నది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఓ వైపు వర్షం మరోవైపు లైట్లు వ
Children Drive SUV | ఇద్దరు పిల్లలు సరదాగా కారు డ్రైవ్ చేశారు. అయితే కారుపై నియంత్రణ కోల్పోయారు. దీంతో వీధుల్లో ప్రమాదకరంగా అది దూసుకెళ్లింది. ఒక బైకర్, కొందరు పిల్లలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పలు బైక�
బీడీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. ఏఐటీయూసీ అనుబంధ విభాగం బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం మెట్పల్లి పట్టణ సమీపంలోని వెల్లుల్ల రోడ్డులో గల సాంబాజీ బీడీ కంపెనీ ప్ర�
Sanitation Works | గ్రామాలను కాలుష్యంలేని గ్రామాలుగా తయారు చేయడమే తమ లక్ష్యమని పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. రామాయంపేట మండలంలోని రాయిలాపూర్, సుతారిపల్లి, ఆర్.వెంకటాపూర్, ధర్మారం గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల�
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్డీఓ చెన్నయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో పలు వీధులను పరిశీలించి మాట్లాడారు. మురుగు కాల్వలు, వీధులు శుభ్రంగా ఉండేలా చూ తడాలని అధిక�
ఇరాన్లో నైతిక(మొరాలిటీ) పోలీసుల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కొంతకాలంగా కనుమరుగైన ఈ పోలీసులు తిరిగి వీధుల్లో దర్శనమిచ్చారు. సంప్రదాయలను పాటిస్తున్నారా లేదా పర్యవేక్షించడమే ఈ పోలీసుల పని. ఇస్లామిక్ �