US-Iran : అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాలు 60 రోజులపాటు ప్రాథమిక అవగాహనా ఒప్పందం (ఎంవోయూ)కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇరాన్పై అమెరికా మళ్లీ భీకర దాడులకు దిగింది. ఇరాన్ డ్రోన్లను కూల్చివేసిన అనంతరం అమెరికా దళాలు బుధవారం ఇరాన్ సైనిక స్థావరంపై తాజాగా రక్షణాత్మక దాడులు జరిపినట్లు అమెరికా అధికారులు తెలిపారు. హొర్ముజ్ �
Iran Attack | అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా (West Asia) లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే.. అమెరికా-ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటు�
US vs Iran | ఇరాన్ (Iran) పై అగ్రరాజ్యం అమెరికా మరోసారి దాడులకు దిగింది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని యూఎస్ దళాలు (US forces) లక్ష్యంగా చేసుకున్నాయి. జలసంధి సమీపంలో ఉన్న అమెరికా (USA) బలగాలకు, నౌకల ర�
ఎన్నికల ముందు ఇంధన ధరలు పెంచబోమని పదేపదే ప్రకటించిన కేంద్రం.. ఎన్నికలు ముగిశాక వరుసగా ధరలు పెంచుకుంటూ పోతున్నది. తాజాగా మరోసారి ఇంధన ధరలను పెంచింది. పెట్రోల్పై లీటర్కు రూ. 2.61, డీజిల్పై లీటర్కు రూ. 2.71 చొప�
Donald Trump | ఇరాన్ (Iran) తో ఒక విస్తృత శాంతి ఒప్పందం (Peace deal) దాదాపు ఖరారైందని అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. ఈ ఒప్పందం తుది దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలి�
Marco Rubio : ఇరాన్ అణ్వాయుధం కలిగి ఉండటానికి ఎంతమాత్రం అంగీకరించబోమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. తమకు యురేనియం అప్పగించాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు.
హొర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగితే అత్యంత దారుణమైన పరిస్థితిలో అంతర్జాతీయంగా ముడి చమురు ధర 200 డాలర్లకు చేరుకొంటుదని గ్లోబల్, డాటా, మార్కెటింగ్ రీసెర్చి సంస్థ ఉడ్ మెకంజీ తాజాగా ఒక నివేదికలో హెచ్చరించ�
అమెరికా, ఇరాన్ యుద్ధానికి ముగింపు లేకపోవడం, హొర్ముజ్ జలసంధిపై దిగ్బంధం కొనసాగుతుండడంతో ప్రపంచం చమురు సంక్షోభంలో చిక్కుకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇప్పుడు డబ్బు సంపాదించడానికి ఆ జలమార్గం కింద వేసిన సము�
చమురు నౌకల రవాణాకు కీలకమైన హొర్ముజ్ జల సంధిని నిర్వహించడానికి ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఇరాన్ అత్యున్నత భద్రతా మండలి సోమవారం అధికారికంగా ప్రకటించింది.
Strait of Hormuz : హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ చిక్కుకుపోయిన నౌకల్ని ఇరాన్ అంత సులభంగా అనుమతించడం లేదు. దీంతో ప్రస్తుతం 360 వరకు వాణిజ్య నౌకలు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
హొర్ముజ్ జలసంధిలో అమెరికా-ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధంలో భారత్కు మరో షాక్ తగిలింది. డ్రోన్ లేదా క్షిపణి దాడిలో భారత్కు చెందిన సరుకు రవాణా నౌక ‘హాజీ అలీ’ సముద్రంలో మునిగిపోయింది. ఎంఎస్వీ హాజీ అలీగా
Trump-Xi summit : అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా అధ్యక్షుల భేటీపై అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అందులోనూ ఇరాన్తో అమెరికా యుద్ధం చేస్తున్న వేళ.. ఇరు దేశాల అధ్యక్షులైన డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్ భేటీ ప్రా�
LPG ships | అమెరికా, ఇరాన్ (US, Iran) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ పర్షియన్ గల్ఫ్ (Parsian Gulf) నుంచి భారత్కు వంటగ్యాస్ (LPG) తీసుకువస్తున్న రెండు నౌకలు కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని విజయవంతంగా దాటాయి.