మాదిగ సోదరులు గ్రామ గ్రామాన లోక్ షాహీర్ అన్నా భావు సాటే విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచిరాం కోటగిరి లో జరిగిన అన్నభావు సాటే జయంతిలో పిలుపునిచ్చారు. కోటగి�
జిల్లా అధికారులు ఎట్టకేలకు నిద్ర లేచారు. విగ్రహాలకు ముసుగులు వేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా వివిధ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయకపోవడాన్ని ఎత్తిచూపుతూ ‘కోడ్ కూసినా నిద్ర లేవని యంత్రాంగం’ శీర్
Statues shifted in Parliament | పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ వంటి విగ్రహాల స్థానాలను మార్చారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దౌర్జన్యపు చర్య అని ఆరోపించింది.
అబద్ధం సికింద్రాబాద్లోని ఉజ్జయినీ అమ్మవారి విగ్రహాన్ని మారుస్తున్నారనే ప్రచారం ఒకటిరెండు రోజులుగా సోషల్మీడియాలో విస్తృతంగా సాగుతున్నది. మూల విరాట్టును తొలగించి కొత్త విగ్రహాన్ని నెలకొల్పే ప్రయత్
ర్మల్ జిల్లా బాసర గ్రామంలోని దస్తగిరి గుట్టపై 10వ శతాబ్దం నాటి కల్యాణి చాళుక్యుల శాసనాన్ని కొత్త తెలంగాణ బృందం గుర్తించింది. ఈ శాసనంలో కల్యాణి చాళుక్య రాజ్యస్థాపకుడు, రెండో తైలపుని కుమారుడు సత్యాశ్రయున
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్లోని బుద్ధవిగ్రహంతోపాటు ట్యాంక్బండ్పై ఉన్న అమరుల విగ్రహాలతో పోస్టల్శాఖ ప్రత్యేక స్టాంపులను బుధవారం విడుదల చేసింది. అబిడ్స్లోని డాక్సదన్ల�
సృష్టికర్త బ్రహ్మదేవుడు. ఆయన నాలుగు ముఖాలనుండే నాలుగు వేదాలు ఆవిర్భవించాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే, యజ్ఞ యాగాదుల్లో బ్రహ్మను పూజించినా, భృగు మహర్షి శాపం వల్ల చతుర్ముఖుడిఆలయాలు, విగ్రహాలు చాలా తక్�