సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. విల్లులు, గిఫ్ట్ డీడ్స్ వివాదాల్లో సైతం పోలీసులు జోక్యం చేసుకున్నారని పేర్కొంది.
సమాజంలో పోలీసులంటే గౌరవ, మర్యాదలున్నాయి. ప్రజల మాన, ప్రాణాలను రక్షించే పోలీసుల్లో నిజాయితీ, నిబద్ధత కలిగినవారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ రకమైన పోలీసుల కంటే అవినీతి, అక్రమాలకు పాల్పడే పోలీసులే పోలీస్ శాఖ
తమకు న్యాయం చేయాలని బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలపై రాష్ట్ర పోలీసుశాఖ ఉక్కుపాదం మోపింది. నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు చేస్తే.. క్రమశిక్షణ చర్యలు తప్పవని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. ఈ
రాష్ట్ర పోలీస్శాఖలోకి అడుగుపెట్టబోతున్న నూతన ఎస్సైలకు సెప్టెంబర్ మూడో వా రంలో శిక్షణ ఇచ్చేందుకు పోలీస్శాఖ సన్నద్ధమవుతున్నది. అందుకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైనది.
మీ సెల్ఫోన్ను ఎక్కడైనా పోగొట్టుకున్నారా? లేక ఎవరైనా చోరీ చేశారా? అయినా చింతించనక్కర్లేదు. నేరుగా మీ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేస్తే వారే మీ ఫోన్ జాడ కనిపెడతారు.