దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన 1,090 మంది పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గురువారం రాష్ట్రపతి, శౌర్య, సేవా పతకాలను
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో భారీగా నగదు పట్టుబడుతున్నది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత రూ.63 కోట్ల విలువైన అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారం, నగదు
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం రాష్ట్ర పోలీస్, ఎక్సైజ్శాఖలు జట్టు కట్టాయి. రాష్ట్రంలోకి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో’ (టీఎస�
నేర దర్యాప్తులో అత్యుత్తమ ప్రతి భ కనబర్చిన రాష్ట్ర పోలీసులకు జాతీయ స్థాయిలో గు ర్తింపు లభించింది. కేంద్ర హోంశాఖ అందజేసే ‘కేంద్ర హోంమంత్రి మెడల్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్-2022’ పతకాలకు తెలం�