బీజేపీ పాలిత యూపీలో దాదాపు 27 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధమైంది. 50 కన్నా తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలను మూసివేయాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది.
గతేడాది సెప్టెంబర్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు పచ్చ జెండా ఊపింది. ఆ మేరకు ప్రక్రియను ప్రారంభించింది. స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించింది. �
రాష్ట్ర విద్యాశాఖ శనివారం విడుదల చేసిన టీజీ ఎప్సెట్ ఫలితాల్లో బీసీ, ఎస్సీ గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. మంచి ర్యాంకులను సాధించారు.
రాష్ట్ర విద్యాశాఖలోని అన్ని కార్యాలయాలకు అవినీతి చీడ పట్టుకున్నది. ఏదైనా పనికోసం వచ్చే వారిని డీఈవో కార్యాలయం మొదలు వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది పీల్చిపిప్పి చేస్తున్నారు.
విద్యార్థుల ఫలితాలపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు అనుమానం తట్టింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఒకలా ఉంటే ఉత్తమ మార్కులు రావడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు వారిలో తలెత్తాయి.
ఈ ఏడాది నుంచి పదోతరగతి విద్యార్థులు ఆరు సబ్జెక్టులకు ఏడు ప్రశ్నాపత్రాలను ఏడు రోజుల్లో రాయాల్సి ఉంటుంది. రాష్ట్రవిద్యాశాఖ సైన్స్ సబ్జెక్ట్కు సంబంధించిన భౌతికశాస్త్రం, జీవశాస్త్ర పరీక్షలను ఒకేరోజు క�
ఎప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవుతుందా అని ఉద్యోగార్థులు ఎదురుచూస్తున్నారు.. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ విడుదలవుతుందని ఆశల పల్లకీలో తేలియాడుతున్నారు. ఇది ఒకవైపు అయితే మరోవైపు డీఎస్సీలో రాష్ట్ర �
‘అందరూ చదవాలి..అందరూ ఎదగాలి’ అనే లక్ష్యంతో ముందుకెళ్తున్న సర్కారు బడి బయట పిల్లల గుర్తింపు సర్వేకు శ్రీకారం చుట్టింది. బాలబాలికలను గుర్తించి స్కూళ్లలో చేర్పించే ఉద్దేశంతో రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప�
పదో తరగతిలో ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 28న విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు (జీవో నంబర్ 33) జారీ చేసింది.
2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి వార్షిక ఫలితాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర విద్యాశాఖ కృషి చేస్తున్నది. 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా దాదాపు 85 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. నవంబర్ 9వ తేదీ నుంచి �