రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య విభేదాలు మరింత ముదిరాయా?. సీఎం రేవంత్ రెడ్డి ఒంటరైపోయారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇది నిజమేనని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రేవంత�
ఓబీసీ క్యాటగిరీ నాన్ క్రిమీలేయర్ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.
తెలంగాణ పేరుకు మా త్రమే బలహీనవర్గాల రాష్ట్రం. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జనాభా దాదాపు 80 శాతానికి పైనే ఉన్నా.. పెత్తనం మాత్రం అగ్రవర్ణాలదే. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు అత్యధిక జనాభా కలిగిన బలహీనవర్
రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నది. క్యాబినెట్ను జూలై మొదటివారం లో విస్తరించే అవకాశం ఉన్నట్టు సమాచా రం. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకంపైనా కాంగ్ర�
Alamgir Alam: మనీల్యాండరింగ్ కేసులో జైలు పాలైన జార్ఖండ్ మంత్రి ఆలమ్గిర్ ఆలమ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా కూడా ఆయన రిజైన్ చేశారు. రాంచీలోని బిర్సా ముండా సెంట్ర
111 జీవోను ఎత్తివేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జీ రంజిత్రెడ్డి ఆనందం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు గురువారం ఒక ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ�
ఉద్యోగ నియామకాలు, కృష్ణా జల వివాదాలు ఎజెండా భూమి విలువ సవరణపై చర్చ కరోనా థర్డ్వేవ్పై అప్రమత్తత వానకాలం సాగుపై నిర్ణయాలు పల్లె, పట్టణ ప్రగతిపై సమీక్ష హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ నియామకాలు, �