బాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్గా ఎదిగింది ప్రియాంకచోప్రా. గత కొన్నేళ్లుగా హాలీవుడ్ చిత్రాలకు ప్రాధాన్యతనిస్తున్న ఈ సొగసరి మహేష్బాబు-రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాలో నాయికగా ఇండియన్ ఫిల్మ్�
దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘SSMB29’ ప్రథమస్థానంలో ఉంటుంది. మహేశ్బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంతులేని అంచనాలున
ప్రస్తుతం దేశంలో నిర్మితమవుతున్న పాన్ వరల్డ్ సినిమాల్లో ‘SSMB 29’ అగ్రభాగంలో ఉంటుంది. సూపర్స్టార్ మహేశ్బాబు కథానాయకుడిగా విఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడమే ఈ హైప్కు క�
రాజమౌళి సినిమాలే కాదు, ప్రమోషన్లు కూడా భిన్నంగా ఉంటాయి. నిర్మాణంలో ఉండగానే ప్రమోషన్స్తో సినిమాపై హైప్ తీసుకొస్తారాయన. అయితే.. ప్రస్తుతం చేస్తున్న ‘SSMB 29’ విషయంలో మాత్రం ప్రమోషన్ ఊసే లేకుండా, చడీచప్పుడు �
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బాడీ డబుల్స్ ట్రెండ్ నడుస్తున్నది. స్టార్ హీరోలందరికీ ఓ బాడీ డబుల్ ఉండాల్సిందే. దర్శకులు సగం సినిమాను ఈ ‘డబుల్స్'తోనే కానిచ్చేస్తున్నారు. హీరోలు కూడా ‘మాకు బాడీ డబుల్
రాజమౌళి సినిమా అంటేనే ప్రత్యేకతల సమాహారం. ఇతరుల చిత్రాల్లో కనిపించని ఏదో ఒక మ్యాజిక్ రాజమౌళి సినిమాల్లో ఉంటుంది. అందుకే ఆయన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అంత క్రేజ్.
మహేష్బాబు-రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వస్తున్నది. యస్యస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రె�
పిల్లలకు పరీక్షలైపోగానే ఎండాకాలం సెలవులిచ్చేస్తుంది గవర్నమెంట్. అలాగే రాజమౌళి కూడా తన టీమ్కి సమ్మర్ హాలీడేస్ ప్రకటించేశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో ‘SSMB 29’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున�