అసలే సూపర్స్టార్. పైగా రాజమౌళితో చేస్తున్నాడు. రేపు సినిమా విడుదలైతే పాన్ వరల్డ్ హీరోగా అవతరించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అందుకేనేమో ప్రస్తుతం నిర్మాతలంతా మహేశ్బాబు దగ్గరకు క్యూ కడుతున్నారు. ఈ �
అగ్ర దర్శకుడు రాజమౌళి తన సినిమాల తాలూకు కథా వివరాల్ని వెల్లడించడానికి అంతగా సంకోచించరు. షూటింగ్కు ముందే ప్రెస్మీట్ ఏర్పాటు చేసి బేసిక్ స్టోరీలైన్ను రివీల్ చేస్తుంటారు.
Nick Jonas |గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ భారతీయ సంస్కృతి, హిందూ మతంపై తనకున్న గౌరవాన్ని మరోసారి వెల్లడించాడు. పెళ్లి తర్వాత తన జీవితం ఎలా మారిందో, తన కూతురు మాల్తీ మేరీని ఎ�
మహేశ్బాబు నటించిన ఒక్క సినిమా కూడా ఈ ఏడాది విడుదల కాలేదు. 2026లో ‘రాజమౌళి వారణాసి’ ఎలాగూ ఉంటుంది కదా.. దాంతో అభిమానుల ఆకలి తీరిపోతుందిలే అని అంతా అనుకుంటుంటే.. ఆ చిత్రబృందమే పేర్కొన్నదంటూ ఓ షాకింగ్ న్యూస్
Baahubali: The Epic | ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన దృశ్యకావ్యం ‘బాహుబలి’. ఈ సినిమాను రీసెంట్గా ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) పేరుతో థియేటర్లలో రీ-రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
Prakash Raj Joins Varanasi | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి' (Varanasi) గురించి వస్తున్న ప్రతి వార్త నెట్టింట సంచలనం సృష్టిస్తున్న విషయం తె�
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్బాబుతో గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన గ్లోబ్ట్రాటర్ ఈవెంట్ ఈ సినిమాపై మరింతగా అంచనాల్ని పెంచింది.
గ్లోబ్ ట్రాటర్ వేడుక తర్వాత ‘రాజమౌళి వారణాసి’ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ అంతకు పదింతలైంది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఆడియన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు.
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ప్రపంచనటిగా గుర్తింపు తెచ్చుకున్నది. ప్రస్తుతం టాలీవుడ్ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ ‘రాజమౌళి వారణాసి’లో కథానాయికగా నటిస్తూ బి
రాజమౌళి, మహేశ్బాబుల ‘వారణాసి’ సినిమా టైటిల్ను ఇటీవల ఓ భారీ కార్యక్రమంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అనాటి నుంచి ఈ టైటిల్పై పరిశ్రమలో వివాదం మొదలైంది.
దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం, అగ్ర హీరో మహేశ్బాబు ఇందులో కథానాయకుడు కావడం.. ఈ రెండు కారణాలు.. సిన�