మీడియాకు అప్డేట్లు ఇవ్వకుండా.. ఏ మాత్రం లీకులు లేకుండా.. గుట్టుచప్పుడు కాకుండా ‘SSMB 29’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. అయితే.. ఆయన ఎంత కట్టుదిట్టంగా ముందుకెళ్తున్నా.. ఈ సినిమాక�
గీతా ఆర్ట్స్ సంస్థ ప్రస్తుతం మహాభారతంపై దృష్టి పెట్టింది. అత్యంత భారీగా మూడు భాగాల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు అల్లు అరవింద్ ప్రణాళికలు రచిస్తున్నట్టు ఫిల్మ్ వర్గాల టాక్. �
దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘SSMB29’ ప్రథమస్థానంలో ఉంటుంది. మహేశ్బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంతులేని అంచనాలున
SS rajamouli | సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళిల కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం SSMB29 షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది.
ప్రస్తుతం దేశంలో నిర్మితమవుతున్న పాన్ వరల్డ్ సినిమాల్లో ‘SSMB 29’ అగ్రభాగంలో ఉంటుంది. సూపర్స్టార్ మహేశ్బాబు కథానాయకుడిగా విఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడమే ఈ హైప్కు క�
రాజమౌళి సినిమాలే కాదు, ప్రమోషన్లు కూడా భిన్నంగా ఉంటాయి. నిర్మాణంలో ఉండగానే ప్రమోషన్స్తో సినిమాపై హైప్ తీసుకొస్తారాయన. అయితే.. ప్రస్తుతం చేస్తున్న ‘SSMB 29’ విషయంలో మాత్రం ప్రమోషన్ ఊసే లేకుండా, చడీచప్పుడు �
SS Rajamouli | ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబీ 29 ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఎస్ఎస్ రాజమౌళి మాత్రం ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఈ ఏడాది నవంబర
అగ్ర నటుడు మహేష్బాబు, నమ్రతా శిరోద్కర్ సమర్పకులుగా వ్యవహరిస్తున్న చిత్రం ‘రావు బహదూర్'. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర టీజర్�
మహేశ్బాబు, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘SSMB 29’(వర్కింగ్ టైటిల్) కోసం దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.