ఎమ్మెల్సీ, ఆలిండియా వెలమ సంఘం అధ్యక్షుడు భానుప్రసాద్ ఖానామెట్లో వెలమ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన మాదాపూర్, ఆగస్టు 4: విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, తల్లిదండ్రులు పిల్లలకు ఇచ�
డీఆర్డీవోలో భాగమైన డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబోరేటరీ (డీఎల్ఆర్ఎల్) హైదరాబాద్ డైరెక్టర్గా నూతి శ్రీనివాస్రావు నియమతులయ్యారు. సోమవారం ఆయన బాధ్యతలు
Omicron | ఒమిక్రాన్ వేరియంట్ను అడ్డుకునే ఆయుధం మాస్క్ మాత్రమే అని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వేసుకున్నా.. అప్రమత్తత అవసరం అన్నారు. ప్రతి ఒక్క�
అమరావతి : ఏపీలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ రావు ఆరోపించారు. ప్రజాప్రతినిధులు ఆందోళన చేసే పరిస్థితికి రావడం
Omicron | తెలంగాణ రాష్ట్రంలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించినట్లు పలు వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ వార్తలను నమ్మ�
హైదరాబాద్ : కరోనా సంక్షోభంలో డబ్బే పరమావది కాకుండా మానవతాదృక్పథంతో వ్యవహరించి రోగులకు చికిత్స అందించాల్సిందిగా ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయినా పెడచె�