Sridevi | అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి ఐదేళ్ళు అవుతోంది. బంధువుల వివాహ వేడుక కోసం దుబాయ్ వెళ్లిన ఆమె హోటల్ బాత్టబ్లో విగతజీవిగా కనిపించడం షాక్కు గురి చేసింది.
వెయ్యేండ్లకుపైగా పాతదైన భారీ టేకు దుంగను పరిరక్షించాలని, ప్రపంచంలోనే అతిపెద్ద అనంత శేషశయన విష్ణుమూర్తి విగ్రహంగా మలిచారు. 21 అడుగుల వెడల్పు, ఎనిమిదిన్నర అడుగుల పొడవు టేకు దుంగతో అద్భుతమైన ఆధ్యాత్మిక శిల
తన అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొని.. అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి. కూతురు జాన్వీకపూర్ (Janhvi Kapoor)ని స్టార్ హీరోయిన్గా చూడాలన్న కల నెరవ�
ఉమ్మడి జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 9,439 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో నిజామాబాద్ జిల్లాలో 6567, కామారెడ్డి జిల్లాలో 2,872 కేసులు పరిష్కారమయ్యాయి.
దివంగత అందాల తార శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. అసమాన అభినయం, అందచందాలతో దేశవ్యాప్తంగా అభిమానగణాన్ని సంపాదించుకున్న శ్రీదేవి జీవితంలోని ఆసక్తికరమైన అంశాల్ని పొందుపరుస్తూ ప్రముఖ రచయిత, పర
దక్షిణాది చిత్ర పరిశ్రమ అంటే తన కుటుంబానికి ఎంతో గౌరవమని, ఇక్కడ నటించాలని కోరుకుంటున్నట్లు గతంలో అనేకసార్లు చెప్పింది బాలీవుడ్ తార జాన్వీ కపూర్. దిగ్గజ నటి శ్రీదేవి కూతురైన జాన్వీ హిందీ చిత్ర పరిశ్రమ�
చాలా కాలం సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉన్న దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి (Sridevi) 15 ఏండ్ల తర్వాత ఇంగ్లీష్ వింగ్లీష్ (English Vinglish) సినిమాతో మళ్లీ కమ్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి, బోనీకపూర్ దంపతుల ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చే�
superstar Krishna | కృష్ణ చివరిసారిగా ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీశ్రీ (2016)చిత్రంలో టైటిల్ రోల్లో నటించారు. ఈ చిత్రంలో విజయ నిర్మల, నరేశ్, సాయికుమార్, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి
దక్షిణాది చిత్ర పరిశ్రమతో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని, ఇక్కడి ప్రేక్షకులు చూపించిన ప్రేమను మర్చిపోలేమని, తెలుగు సినిమాలో నటించాలని ఉందని తెలిపింది బాలీవుడ్ తార జాన్వీ కపూర్.
Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన నటి జాన్వీ కపూర్. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా కొత్త బాటలో పయనిస్తూ బాలీవుడ్లో మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. తొలి చిత్రం ‘ధడక్’ �
Sridevi | బోనీ కపూర్ తో సిగరెట్లు మాన్పించేందుకు శ్రీదేవి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుందట. ఇదే విషయాన్ని శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) తాజాగా వెల్లడించింది.
విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. మణిరత్నం దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు నిర్మించాయి. రెండు భాగాల