శ్రీరామ నవమి వేడుకలను ఈ నెల 17న నిర్వహించనుండగా ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. సీతారాముల కల్యాణోత్సవానికి వేదికలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో చలువ పందిళ్లతో విద్యుద్దీపాలతో అలంకరించ
వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు భద్రాచలం సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో బుధవారం రెండో రోజుకు చేరాయి. ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన అర్చకు
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న జరుగనున్న శ్రీరామ నవమి(రామయ్య కల్యాణం), పట్టాభిషేకం సెక్టార్ టికెట్లను సోమవారం నుంచి ఆన్లైన్లో భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచుతున్నట్లు దేవస్థానం
భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని, నవమి వేడుకలు, మహా పట్టాభిషేకం మహోత్సవాలను వీక్షించే భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ప్రియాంక ఆల
అంగ రంగ వైభవంగా జరిగే సీతారాముల కల్యాణం ఒక వైపు.. 12 ఏళ్లకోసారి అట్టహాసంగా జరిగే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మరోవైపు.. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు.. వారికి అవసరాలకు అనుగుణంగా వసతులు.
దుగ్గొండి మండలంలోని కేశవాపురం, నాచినపల్లి, లక్ష్మీపురం ఆలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దుగ్గొండిలో ఎమ్మెల్యే పాల్గొ
ఎంతో చరిత్ర కలిగిన మండలకేంద్రంలోని వరదరాజ వేణుగోపాల సీతారామచంద్రస్వామి ఆలయం అభివృద్ధికి రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. మండలకేంద్రంల
శ్రీరామనవమి పర్వదినాన బీజేపీ పాలిత మహారాష్ట్ర, గుజరాత్తోపాటు పశ్చిమబెంగాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా రాష్ర్టాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో రెండు వర్�
శ్రీరామనవమి సందర్భంగా జిల్లాలోని ఆలయాల్లో గురువారం సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. దీంతో సమీప ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్బోర్డు కాలనీలోని ర�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేడుకలు.. ఆలయాలు ముస్తాబు సర్వాంగ సుందరంగా వేములవాడ రాజన్న క్షేత్రం రెండు లక్షల మందికిపైగానే భక్తులు వస్తారని అంచనా పకడ్బందీ ఏర్పాట్లు.. హాజరుకానున్న ప్రముఖులు వేములవాడ టౌన్, ఏ�