అంగ రంగ వైభవంగా జరిగే సీతారాముల కల్యాణం ఒక వైపు.. 12 ఏళ్లకోసారి అట్టహాసంగా జరిగే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మరోవైపు.. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు.. వారికి అవసరాలకు అనుగుణంగా వసతులు.
దుగ్గొండి మండలంలోని కేశవాపురం, నాచినపల్లి, లక్ష్మీపురం ఆలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దుగ్గొండిలో ఎమ్మెల్యే పాల్గొ
ఎంతో చరిత్ర కలిగిన మండలకేంద్రంలోని వరదరాజ వేణుగోపాల సీతారామచంద్రస్వామి ఆలయం అభివృద్ధికి రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. మండలకేంద్రంల
శ్రీరామనవమి పర్వదినాన బీజేపీ పాలిత మహారాష్ట్ర, గుజరాత్తోపాటు పశ్చిమబెంగాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా రాష్ర్టాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో రెండు వర్�
శ్రీరామనవమి సందర్భంగా జిల్లాలోని ఆలయాల్లో గురువారం సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. దీంతో సమీప ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్బోర్డు కాలనీలోని ర�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేడుకలు.. ఆలయాలు ముస్తాబు సర్వాంగ సుందరంగా వేములవాడ రాజన్న క్షేత్రం రెండు లక్షల మందికిపైగానే భక్తులు వస్తారని అంచనా పకడ్బందీ ఏర్పాట్లు.. హాజరుకానున్న ప్రముఖులు వేములవాడ టౌన్, ఏ�