యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సేవలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తరించారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి స్వామివారి దర్శించుకున్నారు.
Yadagirigutta Income | పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించు కునేందుకు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతుంది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణం మహాద్భుతంగా ఉన్నదని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ కితాబునిచ్చారు. ఆదివారం ఆయన స్వయంభూ పంచనారసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి 2024 వార్షిక క్యాలెండర్ను దేవస్థాన యంత్రాంగం గురువారం ఆవిష్కరించింది. ఆలయ బ్రహ్మోత్సవాలు మార్చి 11న స్వస్తివాచనంతో ప్రారంభమై 21న శతఘటాభిషేకంతో పరిపూర్ణం కానున్నాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకొనే భక్తుల సౌకర్యాలపై ఆలయ అధికారులు మరింత దృష్టిసారించారు. దాతల సహకారంతో సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తున్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి భక్తులకు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. గుట్ట కింద నుంచి నేరుగా కొండపైకి భక్తులు వెళ్లేలా ఐదు లిఫ్టులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.