పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ ప్రభుత్వ దావకాలను గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుత సీజన్లో వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
HMPV | చైనాలో వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ పట్ల ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య సంస్థ డైరెక్టర్ తెలిపారు. ఈ కొత్త వైరస్ దేశంలోకి ప్రవేశించలేదని చెప్పారు. అయితే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని
MK Stalin | కొంతమంది వ్యక్తులు నకిలీ వీడియోలు సృష్టించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని సీఎం స్టాలిన్ (MK Stalin) విమర్శించారు. ‘ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన బీజేపీ సభ్యులు దురుద్దేశంతో ఇలా చేశారు. బీజేపీకి వ్యతి�
మాజీ మేయర్ బొంతు రాంమోహన్ను ఢిల్లీకి చెందిన సీబీఐ -ఏసీబీ అధికారులు అరెస్టు చేశారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్�
సమైక్యభావమే తెలంగాణ విధానమని ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇందుకోసమే సీఎం కేసీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు పిలుపునిచ్చారని అన్నారు. వజ్రోత్సవాల
తప్పుడు ప్రచారంతో బీజేపీ మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నది. కేసీఆర్ బీహార్ పర్యటనపై ఫేక్ ప్రచారం చేస్తున్నది. ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడుతుండగా.. నితీశ్ లేచి నిలబడటం, కేసీఆర్ ఆయనను కూర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టినది అర్థం పర్థం లేని యాత్ర అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల వరుసగా చేస్తున్న కామెంట్లు పొలిటికల్ జోకులుగా పేలుతున్నాయి. టీఆర్ఎస్ నేతలు తనకు టచ్లో ఉన్నారని, కానీ పేర్లు మాత్రం చెప్పనంటూ ఈటల రాజేందర్ సోమవారం జడ్చర్లలో వ్�
అమెరికాలో అంతుచిక్కని కాలేయవాపు వ్యాధి అంతకంతకూ తీవ్రమవుతున్నది. ఈ వ్యాధితో ఇప్పటి వరకు ఐదుగురు చిన్నారులు మరణించగా, మరో 100 మందికి పైగా సోకినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్�
గాలి ద్వారా వైరస్ వ్యాప్తి అత్యంత ఆందోళనకరం రోగి 10 మీటర్ల దూరంలో కూర్చున్నా.. వైరస్ సోకొచ్చు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా హెచ్చరిక న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బహిరంగ ప్రదేశాలతో పోలిస్తే, గదిలోపలే