క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మిడ్జిల్ మండలం కొత్తూర్లో ఏర్పాటు చేసిన కేపీఎల్ క్రికెట్ టోర్నీని శనివారం ప్�
ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు ఓవరాల్ చాంపియన్గా నిలుస్తున్నారు.. అన్ని క్రీడా పోటీల్లో చక్కని ప్రతిభ కనబరచి సత్తా చాటుతున్నారు.. చదువులోనూ ముం దుండి అందరి అభిమానాన్ని చూరగొంటున్
ప్రజారోగ్యంపై జీహెచ్ఎంసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుకు 2 చొప్పున 300 వరకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 3న రవీంద్రభారతిలో అధికారికంగా నిర్వహించనున్నట్టు దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ బీ శైలజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.