కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) ప్రత్యేక, అత్యవసర సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తాము హాజరుకాలేమని, వాయిదా వేయాలని ఏపీ అధికారులు కోరారు. దీంతో సమావేశాన్ని సోమవారానికి బోర్డు వాయిదా వేసింది.
కరీంనగర్ నగరపాలక సంస్థలో అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం డీసీసీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ క�
సుప్రీం కోర్టు సూచనల మేరకు రాబోయే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని జైళ్లను ఉన్నతీకరించనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.వీ. రమేశ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఉప్పరిగూడ సహకార సంఘం చైర్మన్, వైస్చైర్మన్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన వ్యవహారం హైకోర్టుకు చేరింది. అవిశ్వాస తీర్మానానికి ఒక్కరోజు ముందు రాష్ట్ర అత్యున్నత న్
మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్ పనితీరు భేష్ అని ఎస్పీ కే సురేశ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో షీ టీమ్ బృందం సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పా టు చేశారు.
అధికారమే పరమావధిగా అనైతికంగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయి. వీరికి ఎంఐఎం కూడా తోడైంది. బీఆర్ఎస్లో గెలిచిన కొందరు కౌన్సిలర్లు పార్టీ విప్ను ధిక్కరిస్తూ కాంగ్రెస్కు అనుకూలంగా ఓటేశారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంచేలా చేపట్టిన తొలిమెట్టును పకడ్బందీగా అమలు చేయాలని, ఇది పిల్లల భవితకు బంగారు బాటలు వేస్తుందని పెద్దపల్లి కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పేర్కొన్నారు.
Tirumala | నాణ్యత విషయంలో ఎలాంటి రాజీకి తావు లేకుండా దిట్టం మేరకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాలు తయారు చేస్తున్నామని తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయ పోటులో పనిచేస్తున్న శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు స్పష్టం చేశారు.
నియోజక వర్గంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు నిత్యం ప్రజా క్షేత్రంలో పర్యటించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. గురువారం హనుమకొండ ప్రశాంత్నగర్లోని ఉన్న ఎమ్మెల్యే ని�
Congress Party | సీనియర్ నాయకుల ప్రత్యేక సమావేశం కాంగ్రెస్ పార్టీలో (Congress Party) హీటుపుట్టిస్తున్నది. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకులు హైదరాబాద్లోని అశోకా హోటల్లో ప్రత్యేక సమావేశం ఏర్ప�