పోలీస్ అమరుల త్యాగాలకు సెల్యూట్ అని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్కార్వర్టర్స్లో నూతనంగా అమరవీరుల ముఖచిత్రాలతో ఏర్పాటు చేసిన స్తూపం వద్ద జిల్లా అదనపు �
నిర్మల్ జిల్లాలో ఓటర్లలో చైతన్యం పెం చేందుకే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ అశిష్ సంగ్వాన్ అన్నారు. పట్టణంలోని తహసీల్ కార్యాలయం వద్ద శనివారం రాత�
దర్యాప్తులో ఉన్న కేసుల్లో సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్తులకు శిక్ష పడేలా సంబంధిత పోలీసులు చర్యలు తీసుకోవాలని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు క
విద్యార్థుల ఎదుగుదలకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సీఎం కప్ క్ర�
ప్రజల భద్రత కోసమే పోలీసులు పనిచేస్తున్నారని టీఎస్ఎస్పీ బెటాలి యన్స్ అదనపు డీజీపీ స్వాతిలక్రా అన్నారు. పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు సమీపంలో బెటాలియన్ నిర్మాణ పనులను సోమవారం ఆమె పరిశీలించారు
వాహనదారులు నిబంధనలు పాటించాలని, రోడ్డుపై వయోలెన్స్ ఎక్కువైతే తాము సైలెన్స్ చేస్తామని నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి హెచ్చరించారు. నిర్మల్ పట్టణంలో కొం దరు వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించడం లేదు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలో పలువురు ఉద్యోగులకు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అవార్డులు అందజేశారు. జిల్లాస్థాయిలో జడ్పీ సీఈవో సుధీర్కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా
జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి, నేరస్తులకు శిక్షపడేలా చూడాలని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిర్మల్లోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నేర సమీక�