దంపతులు సహా మానసిక స్థితి సరిగా లేని వారి కొడుకు ఇంటిలోని స్నానాల గదిలో విగతజీవులుగా పడి ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా భావిస్తున్న ఈ ఘటన హైదరాబాద్ సనత్నగర్ పరిధిలోని జెక్కాలనీలో �
రెండేళ్ల నుంచి నడుస్తున్న ఆస్తి తగాదాలు చివరకు నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. తండ్రి, తమ్ముడితోపాటు మరికొందరు కుటుంబ సభ్యుల దాడిలో పెద్ద కొడుకు ప్రాణాలు గాల్లో కలిశాయి. పోలీసుల వివరాల ప్రకారం..
Road accident | జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యా-నిజామాబాద్ ప్రధాన రహదారిపై కారు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో వెళ్తున్న ఒకరు మరణించగా మరొకరికి తీవ్ర గాయలయ్యాయి. బాధితులిద్దరూ మ�
వేసవి సెలవులు రావడంతో ఈతకు వెళ్లిన తండ్రీ, కొడుకు మృతిచెందిన ఘటన వచ్చునూర్ శివారు ఎల్ఎండీ రిజర్వాయర్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన చాడ రంగా
చేతికి అందివచ్చిన కొడుకు అకస్మాత్తుగా మృతి చెందడంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగింది.
పదేండ్ల తర్వాత గల్ఫ్ నుంచి ఇంటికొచ్చానన్న ఆనందం.. ఆ తండ్రికి, ఆ కుటుంబానికి ఎంతోసేపు నిలువలేదు. తండ్రి రాగానే.. తాగడానికి నీళ్ళు తెస్తానని బయటకెళ్లిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల జ�