మంచిర్యాల జిల్లా సోమగూడెం, బెల్లంపల్లి రహదారి ప్రాంతం మొత్తం జన సంద్రమైంది. ప్రముఖ కల్వరీ చర్చి పాస్టర్ ప్రవీణ్ 50 రోజుల ఉప వాస దీక్షల ముగింపు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సోమగూడెం, కాసిపేట మధ్య ఉన్న కాస్త రోడ్డును నాశనం చేశారని వాహనదారులు మండి పడుతున్నారు. ఈ మేరకు పలువురు ఆటో, ఇతర వాహనదారులు రోడ్డు పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో �
మెడిసిన్ సీట్లో నాన్ లోకల్ సమస్యలతో నష్టం జరుగుతున్నదని మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెంకు చెందిన గొడిశెల లాస్య, ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. లాస్య కుటుంబం తాతల కాలం నుంచి మంచిర్యాల జిల్లా�
కాసిపేట, సెప్టెంబర్ 6: మంచిర్యాల జిల్లా సోమగూడెం, బెల్లంపల్లి మధ్యలో రైళ్లు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. శనివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో చెందినట్లు ఇద్దరు మరణించారని రైల్వే ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్
‘బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన చెత్తను సోమగూడెం పాతబస్తీ శివారులోకి ఎందుకు తీసుకొస్తున్నరు. ఎన్నిసార్లు అడ్డుకున్నా మీరు మారరా..’ అంటూ పెద్దనపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.