కాసిపేట, సెప్టెంబర్ 6: మంచిర్యాల జిల్లా సోమగూడెం, బెల్లంపల్లి మధ్యలో రైళ్లు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. శనివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో చెందినట్లు ఇద్దరు మరణించారని రైల్వే ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్
‘బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన చెత్తను సోమగూడెం పాతబస్తీ శివారులోకి ఎందుకు తీసుకొస్తున్నరు. ఎన్నిసార్లు అడ్డుకున్నా మీరు మారరా..’ అంటూ పెద్దనపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.