పాక్షిక సూర్యగ్రహణం కారణంగా మంగళవారం రాష్ట్రంలోని దాదాపు అన్ని ఆలయాలను మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం మళ్లీ యథావిధిగా భక్తుల సందర్శనార్థం తెరుస్తారు.
సూర్య గ్రహణాన్ని పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు దేవాలయాలను అర్చకులు మంగళవారం తెల్లవారుజామునే పూజలు నిర్వహించి ఉదయం 8 గంటల నుంచే ఆలయాల తలుపులు మూసివేశారు.
Partial Solar Eclipse | ఇవాళ సాయంత్రం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుండటంతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సాయంత్రం 4:29 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:42 గంటలకు ముగుస్తుంది. అంటే
Partial Solar Eclipse | ఈ నెల 25న ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ పాక్షిక సూర్యగ్రహణం 27 ఏండ్ల తర్వాత ఏర్పడబోతున్నది. ఇప్పుడు తప్పితే మళ్లీ పాక్షిక సూర్యగ్రహణం 2025 మార్చి 29న చోటు
Hyderabad | కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని హైదర్నగర్లో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న శ్మశాన వాటిక వద్ద ఓ యువకుడిని హత్య చేసి కాల్చేశారు దుండగులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృ�
Yadadri | ఈ నెల 25న సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. మంగళవారం ఉదయం 8:50 గంటల నుంచి 26 ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. నిత్య, శాశ్వత
ఖగోళంలో జరిగే అద్భుతం గ్రహణం. కాలగమనంలో ఇవి సహజంగా ఏర్పడుతుంటాయి. అయితే, పక్షం రోజుల నిడివిలో వరుసగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడుతుండటం ప్రస్తుత విశేషం.
Partial Solar Eclipse | ఈ నెల 25న ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ పాక్షిక సూర్యగ్రహణం 27 ఏండ్ల తర్వాత ఏర్పడబోతున్నది. ఇప్పుడు తప్పితే మళ్లీ పాక్షిక
Basara Temple | నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని ఈ నెల 25న కేతుగ్రహ సూర్యగ్రహణాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని మూసి వేయన్నుట్లు ఈవో సోమయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు
Solar eclipse | ఈ నెల 25న సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 8:50 గంటల నుంచి 26 ఉదయం 8 గంటల వరకు