జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్సిటీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేశాలు లెక్కిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్సిటీ ప్రాజెక్టును మంజూరు చేసినప్పటికీ పనులు చేపట్టడానికి పరిశ్రమల మంత్రిత్వ
రాష్ట్రంలో ప్రతి కుటుంబంలోని సభ్యుల వివరాలతోపాటు వారి ఆస్తులు, ఇంటి పన్నులు తదితర వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ఇంటింటికీ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు వేయబోతున్నట్టు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం �
స్మార్ట్ సిటీ, ఫార్మా సిటీ, సైబర్ సిటీ, హైటెక్ సిటీ.. ఇలా ఎన్నెన్నో కొంగొత్త నగరాల గురించి తరుచూ వినే ఉంటాం. అయితే, పొరుగు దేశం భూటాన్లో మైండ్ఫుల్నెస్ సిటీ నిర్మాణాన్ని అక్కడి ప్రభుత్వం ప్రతిష్ఠాత్�
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నుంచి వాహనదారులకు ఊరట కల్పించేందుకు ఏర్పాటు చేసిన సిగ్నల్ వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం లేదు. లైట్లు బిగించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పనిచే�
స్మార్ట్సిటీ మిషన్ పథకాన్ని మరో ఏడాది పాటు కేంద్రం ప్రభుత్వం పొడిగించింది. జూన్ 30తో ఐదేళ్ల స్మార్ట్సిటీ మిషన్ పథకం ముగిసిన నేపథ్యంలో 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
కరీంనగర్ స్మార్ట్సిటీ అభివృద్ధి పనులపై విజిలెన్స్ అధికారులు ఫోకస్ చేశారు. ఈ పనులకు సంబంధించి పూర్తి వివరాలను మూడు రోజుల్లోగా అందించాలని నగరపాలక సంస్థ, స్మార్ట్సిటీ కంపెనీ అధికారులకు శుక్రవారం లే�
తప్పు చేసిన వారు తప్పించుకోలేరని, కరీంనగర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అక్టోబర్ 6న నగరానికి రానున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటనపై మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ వివిధ శాఖల అధికారులతో �
స్మార్ట్సిటీ పనులను పూర్తి చేయడానికి 2024 జూన్ వరకు గడువు పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్రెడ్డి, వెంకటేశ నేత స్మార్ట్సిటీ పనులు, నిధుల వినియోగంపై అడిగిన ప్రశ�
తెలంగాణ రాక ముందు కరీం‘నగరం’ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. ఇరుకు, అధ్వానమైన రోడ్లు, ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారంతో కళావిహీనంగా కనిపించేది. అప్పటి ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేద�
స్మార్ట్ సిటీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా వరంగల్లో కొనసాగుతున్న ఫేజ్-1 అభివృద్ధి పనులను శు�
స్మార్ట్సిటీ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. 2024 జూన్ 30 వరకు నగరంలో స్మార్ట్సిటీ పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది