Kamal Nath | మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ (Kamal Nath) మరోసారి కలకలం రేపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దేశంలో రైతు రాజ్యం సాధిస్తామని సీఎం కేసీఆర్ చెప్పా రు. తెలంగాణ సాధించిన స్ఫూర్తితో ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' నినాదంతో దేశాన్ని ప్ర గతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నా
ప్రపంచానికి తయారీ హబ్గా భారతదేశాన్ని మారుస్తామన్న ఆర్భాటపు ప్రకటనతో 2014లో ప్రధాని నరేంద్రమోదీ మేకిన్ ఇండియాను ప్రారంభించారు. ఆకర్షణీయమైన లోగో తప్ప ఆ పథకం కింద ఈ తొమ్మిదేండ్లలో సాధించినదేమీ లేకపోగా, వ�
నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, టపాసులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజా దారాలు, హోలీ రంగులు ఇవన్నీ చైనా నుంచే. మరి మన ప్రధాని మోదీ గొంతు చించుకొని ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం ఏమైంది. అది ఏం త�
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 17 ను వేదికగా చేసుకొని ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకునే దిశగా వితండ వాదనలు చేస్తున్నాయి. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల భావోద్వేగా
అడవులు మన జాతీయ సంపద అని, అనాదిగా మన జీవన విధానంలో భాగంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. అభివృద్ధి ఎంత సాధించినా, సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా..ప్రకృతి పరిరక్షణ మన ప్రాథమిక ధ్యేయంగా ఉ
దేశంలో ప్రసద్ధిగాంచిన భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) పొందిన వస్తువులకు మార్కెటింగ్ కల్పించటంలో కేంద్రం విఫలమైంది. ఇటీవల ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ పాలకమండలి 7వ సమావేశంలో వాణి�
మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. జాతీయ జెండాలను సైతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారంటూ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా విమర్శించారు. దేశంలోని ఖాదీ పరిశ్రమ జా
చండీగఢ్: పంజాబ్లోని ఒక పార్క్ గోడపై ‘ఖలిస్తాన్ జిందాబాద్’ నినాదం కనిపించడం కలకలం రేపింది. వెంటనే స్పందించిన మున్సిపల్ సిబ్బంది దానిపై పెయింట్ వేసి కనిపించకుండా చేశారు. విషయం తెలిసిన పోలీసులు దీన