ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. Sirivennela Seetharama Sastry | దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం నుంచి ఎన్నో స్ఫూర్తిదాయక�
Sirivennela seetharama sastry songs | తెలుగు ఇండస్ట్రీలో ఆత్రేయ, ఆరుద్ర తరం తర్వాత వేటూరి సుందరరామ్మూర్తి తరం మొదలైంది. అందులో ఆద్యుడు వేటూరి అయితే ఆయన తర్వాత సిరివెన్నెల అతడి వెంట నడిచాడు. దాదాపు 35 సంవత్సరాల కెరీర్ లో 800 సినిమాల�
Sirivennela | తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు అందరు ఇప్పుడు ఇదే అనుకుంటున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పొద్దున లేసి పేపర్ చూస్తే ఏ బ్రేకింగ్ న్యూస్ కనిపిస్తుందో అని వాళ�
Sirivennela Seetharama Sastry | ఓ శకం ముగిసింది. మూడు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక శాశ్వతంగా మనకు దూరమయ్యారు. బుధవారం ఉదయం ఫిలింఛాంబర్లో సిరివెన్నెల పార్థివ దే�
sp balasubrahmanyam and sirivennela seetharama sastry తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో దశాబ్దాలుగా సేవ చేస్తున్న వాళ్లు.. వరస సంవత్సరాలలో లోకం నుంచి వెళ్లిపోయారు. కలలో కూడా ఊహించని విధంగా అందరినీ ఒంటరి చేసి శాశ్వతంగా గగనసీమకు ఎగిశారు
Sirivennela Seetharama Sastry | సాధారణంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం తెర వెనక మాత్రమే మాయాజాలం చేస్తోంది.. తెర ముందు కాదు. ఆయనకు నటుడిగా కూడా ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ ఏ ఒక్క రోజు కూడా తన పరిధి దాటి బయటికి వెళ్లలేదు. స�
chiranjeevi condolence to sirivennela | నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని అంటూ ప్రశ్నించిన గొంతు మూగపోవడంపై తన హృదయం బరువెక్కిపోతుందని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. సమాజాన్న�
Sirivennela Seetharama Sastry | 2020 నుంచి సినిమా ఇండస్ట్రీకి కాలం అస్సలు కలిసి రావడం లేదు. మన కళ్లముందే ఉన్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా మనకు దూరం అవుతూ వస్తున్నారు. అప్పటి వరకు మన ముందే ఉన్న వాళ్లందరూ ఒక్కొక్కరుగా దూరమవుతూ �
Sirivennela Seetharama Sastry | మూడు వేలకు పైగా పాటలు రాసి.. తెలుగు సినిమా సాహిత్య స్థాయిని ఎన్నో వందల రెట్లు పెంచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు అనే విషయాన్ని సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని రోజు�
పాటంటే కేవలం పదాల కూర్పు కాదు. అక్షరాలకు ఆత్మను ఆవహింపజేసి, భావసుగంధాల్ని రంగరించి దానికి అందమైన వర్ణాలను అద్ది మనోప్రపంచంలో రససిద్ధిని కలిగించడమే సిసలైన పాట లక్షణం. సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతాలన