Hyderabad | మద్యం తాగి వచ్చిన భర్తను భార్య మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఎక్కాడు. ఈ ఘటన హైదరాబాద్ సైదాబాద్ పరిధిలోని శంకేశ్వర్ బజార్లో నిన్న ర�
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు సంబంధించి 2020లో నిర్వహించిన ఈ అండ్ ఎం గ్రేడ్-ఈ2 పరీక్షలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన బీహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లా భిస్నాపూర్ గ్రామానికి చెంది�
సైదాబాద్ : సింగరేణికాలనీలో వివాదస్పద ఖాళీ స్థలాన్ని కబ్జా చేయటానికి ప్రయత్నాలు చేసిన 14మందిపై సైదాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడ్డి కథనం…ప్రకారం సింగరేణికా�
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): లైంగికదాడి, హత్యకు గురైన సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధకశా�
సైదాబాద్ : భార్యపై అనుమానంతో నిద్ర పొతున్న ఆమెపై గొడ్డలితో దాడిచేసిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణికాలనీలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడ్డి కథనం ప్ర�
యైటింక్లయిన్ కాలనీ : సింగరేణి సంస్థ ఆర్జీ-2 ఏరియాలోని వకీలుపల్లి భూగర్భ గని విస్తరణకోసం చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం సింగరేణి కమ్యూనిటీ హాలులో జిల్లా అదనపు కలెక్�
సైదాబాద్ : సైదాబాద్ సింగరేణికాలనీలో అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుబ్బి�
సైదాబాద్ : లైంగికదాడికి గురై హత్యగావించబడిన ఆరేండ్ల చిన్నారి బాధిత కుటుంబాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవత్ రాథోడ్ పరామర్శించారు. గురువారం ఉదయం సైదాబ�
సైదాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య బుధవారం సైదాబాద్ సింగరేణికాలనీలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభి�
హైదరాబాద్ : నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై పాశవికంగా లైంగిక దాడి చేసి, హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. నిందితుడిని ఆచూకీ కోసం గా�
సైదాబాద్ : అఘాయిత్యంతో పాటు దారుణ హత్యకు గురైన ఆరేండ్ల చిన్నారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం సింగరేణికాలన�
ఆరేండ్ల పాప ఘటనతో తీవ్ర మనస్తాపం ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన తీవ్రంగా కలిచివేసిందని మంత్రి క