సింగరేణి సంస్థను పర్యావరణ హిత సంస్థగా మార్చడమే కాకుండా అందరిలోనూ పర్యావరణ స్ఫూర్తిని పెంచేందుకు తానే స్వయంగా 18 వేలకు పైగా మొక్కలు నాటి, తెలంగాణలోని ఆరు జిల్లాలో 35 చిన్న అడవులను సృష్టించినందుకు గుర్తింప�
సీసీసీలోని సింగరేణి ఎస్సీవోఏ క్లబ్లో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7గని అధికారులు, మైనింగ్ స్టాఫ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహంగా సాగింది. 1976 నుంచి మార్చి-2024 వరకు రిటైర్డ్ అయిన గని అధికార�
పశ్చిమబెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లా కుర్సియాంగ్లో ఈ నెల 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించే 2వ ఇండో-బంగ్లాదేశ్ స్కౌట్స్ స్నేహ శిబిరానికి తెలంగాణ రాష్ట్రం తరపున జీఎం పర్సనల్ బసవయ్య ఆధ్వర్య�
సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 485 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆ సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ నాయక్ను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సింగరేణి సీఅండ్ఎండీ బలరాం నాయక్ అన్నారు. సింగరేణి మందమర్రి ఏరియాలోని కేకే ఓసీ ప్రాజెక్టును సోమవారం ఏరియా అధికారులతో కలసి సందర్శించార�