జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ నిత్య సాగి రజత పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన బాలికల 400మీటర్ల వ్యక్తిగత మెడ్లే రేసును నిత్య 5: 26:33 సెకన్లలో ముగించి రెండో స్థానంలోనిలి�
న్యూఢిల్లీ: ఆసియా యూత్ బీచ్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. థాయ్లాండ్ వేదికగా జరిగిన టోర్నీలో మన అమ్మాయిలు రజత పతకం కైవసం చేసుకున్నారు. టోర్నీలో భాగంగా హాంకాంగ్పై రెండు
షాద్నగర్రూరల్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని పరిగి రోడ్డులో ఉన్న వీరాహనుమాన్ దేవాలయంలో ఆంజనేయస్వామికి వెండితొడుగును గాంధీనగర్ కాలనీకి చెందిన రాజు (క్లాసిక్ టైలర్) తన కుటుంబ సభ్యులతో కలిసి శనివా�
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ ఓస్లో: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ ఫైనల్కు వెళ్లి చరిత్ర సృష్టించిన భారత యువ రెజ్లర్ అన్షు మాలిక్ (57 కిలోలు) వెండి వెలుగులు విరజిమ్మింది. పసిడి పతక పోరులో తొలి మహ
ప్రధాని మోదీ | పారాలింపిక్స్లో భారత్కు మరో పతకాన్ని అందించిన హైజంపర్ ప్రవీణ్ కుమార్ను ప్రధాని మోదీ అభినందించారు. అతని కృషి, పట్టుదలకు ఈ పతకమే నిదర్శనమని చెప్పారు.
Paralympics | పారాలింపిక్స్లో భారత్ మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నది. పురుషుల హైజంప్లో ప్రవీణ్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించాడు. బంగారు పతకం కోసం జరిగిన ఫైనల్లో గ్రేట్ బ్రిటన్కు చెందిన
హైదరాబాద్, ఆట ప్రతినిధి: పంజాబ్ వేదికగా జరుగుతున్న జాతీయ ఫెడరేషన్కప్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్ప్రింటర్ జివాంజీ దీప్తి రజత పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన బాలికల జూనియ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: పంజాబ్లో జరుగుతున్న 19వ ఫెడరేషన్ కప్ జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీలో తెలంగాణ స్టార్ అగసర నందిని రజత పతకంతో మెరిసింది. శనివారం జరిగిన బాలికల జూనియర్ లాంగ్జంప్ పోటీల్లో 5.80 మీ
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో తాను సాధించిన మెడల్ను దేశ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు మీరాబాయి చాను తెలిపారు. తనను ప్రోత్సహించిన ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడా మంత్రి, దేశ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు