కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టు సిల్వర్ మెడల్తో సరిపెట్టుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన పురుషుల హాకీ ఫైనల్లో 7-0 తేడాతో ఓడింది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఒక్క గోల్ కూడా చెయ్యలేకపోయింది. మ్యాచ్ ఆసాంతం ఆ�
కామన్వెల్త్ క్రీడల్లో 21 ఏళ్ల భారత యువ రెజ్లర్ అన్షు మాలిక్ రజత పతకం తన ఖాతాలో వేసుకుంది. రెజ్లింగ్లో 57 కేజీల విభాగంలో తలపడిన ఆమె.. సిల్వర్ మెడల్ సాధించింది. మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో రెండుసార్ల�
మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి రజత పతకం కైవసం చేసుకుంది. మణిపూర్కు చెందిన మీరాబాయి చాను పతకం నెగ్గిన మరుసటి రోజే.. అదే రాష్ర్టానికి చెందిన బింద్య కామన్వెల్త్లో రజతంతో సత్తాచాటింది. 23 ఏండ్ల బింద్య 202 క�
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం తొలి పతకం సాధించింది. వెయిట్లిఫ్టింగ్లో 55 కేజీల విభాగంలో పోటీ పడిన భారత వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహాదేవ్ సార్గర్ రజత పతకం సాధించాడు. స్న
జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ నిత్య సాగి రజత పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన బాలికల 400మీటర్ల వ్యక్తిగత మెడ్లే రేసును నిత్య 5: 26:33 సెకన్లలో ముగించి రెండో స్థానంలోనిలి�
న్యూఢిల్లీ: ఆసియా యూత్ బీచ్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. థాయ్లాండ్ వేదికగా జరిగిన టోర్నీలో మన అమ్మాయిలు రజత పతకం కైవసం చేసుకున్నారు. టోర్నీలో భాగంగా హాంకాంగ్పై రెండు
షాద్నగర్రూరల్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని పరిగి రోడ్డులో ఉన్న వీరాహనుమాన్ దేవాలయంలో ఆంజనేయస్వామికి వెండితొడుగును గాంధీనగర్ కాలనీకి చెందిన రాజు (క్లాసిక్ టైలర్) తన కుటుంబ సభ్యులతో కలిసి శనివా�
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ ఓస్లో: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ ఫైనల్కు వెళ్లి చరిత్ర సృష్టించిన భారత యువ రెజ్లర్ అన్షు మాలిక్ (57 కిలోలు) వెండి వెలుగులు విరజిమ్మింది. పసిడి పతక పోరులో తొలి మహ