అమెరికా అధ్యక్షుడు ట్రంపు బరితెగించి మాట్లాడుతూ భారత దేశ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటున్నా మోడీ నోరు విప్పకపోవడంలో అంతర్యమేంటని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య ప్రశ్నించారు.
Sonia Gandhi: గాజా, ఇరాన్పై ఇజ్రాయిల్ సృష్టిస్తున్న నరమేధం పట్ల భారత్ మౌనంగా వీడాలని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అన్నారు. భారత్ మౌనంగా ఉంటే తన స్వరాన్ని కోల్పోవడమే కాదు, విలువల్ని సరెండర్ చేసినట్లు �
సంభాషణలే మన ఆలోచనలను తీర్చిదిద్దుతాయి. అయితే, మనకు తెలియని ప్రపంచం మౌనంలో, నిశ్శబ్దంలో ఉందనే సంగతిని మనం గమనించం. ఇక మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం అనుకుంటారు. కానీ, అది నిజం కాదు.
Pinarayi Vijayan | పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను కేరళలో అమలు చేయబోమని సీఎం పినరయి విజయన్ గురువారం మరోసారి స్పష్టం చేశారు. అలాగే సీఏఏపై కాంగ్రెస్ మౌనాన్ని ఆయన ప్రశ్నించారు.
దేశంలో తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం పేరు చెప్పాలని తాను విసిరిన సవాల్కు ఇంతవరకు ఒ క్క కేంద్ర మంత్రి కూడా స్పందించలేదని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
మౌనం అత్యంత పాటవమైన పని. వేదవేదాంతాలు సత్యాన్ని గురించి ఎంతో వర్ణిస్తాయి, ఘోషిస్తాయి. చివరికి ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అని శాంతించి మౌనాన్ని వహిస్తాయి. అప్పుడు అసలు వర్ణన మొదలవుతుంది. సత్య గురువు మౌనంగా,
మన భూభాగంలో ఎవరూ చొరబడలేదు. ఒక్క అంగుళం భూమి కూడా ఎవరి స్వాధీనంలోకి వెళ్లలేదు. మన దేశానికి చెందిన ఒక్క ఆర్మీ పోస్టు కూడా చైనా ఆధీనంలోకి వెళ్లలేదు. మన భూభాగంపై ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేరు. ఆ విధంగా త్రివిధ దళ
ఆంధ్ర ప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో భారీ వర్షాలు, వరదల వల్ల భద్రాచలం వద్ద గోదావరి తీర ప్రాంతంలో పెను విధ్వంసం జరుగుతోంది. దిగువన డ్యామ్ నిర్మాణంతో కాపర్ డ్యామ్, స్పిల్ వే వల్ల బ్యాక్ వాటర�
నీతి ఆయోగ్ పనితీరును ఎండగడుతూ సీఎం కేసీఆర్ చేసిన సునిశిత విమర్శలకు గంటన్నరలోనే ఆ సంస్థ ఆగమేఘాలమీద స్పందించింది. కానీ, సీఎం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ సూటిగా సమాధానం చెప్పలేక అభాసుపాలైంది. నీతి ఆయోగ్ సిఫా�
దేశంలో మతహింసను ప్రేరేపించేలా, సమాజంలో చిచ్చురేపేలా పలువురు చేస్తున్న ప్రసంగాలు, జరుగుతున్న ఘటనల పట్ల ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. విద్వేషాన్ని వ్యాప్తి చేసే వారి�
చిత్రసీమలో కథానాయికల మధ్య పోటీ ఉంటుందనే సిద్ధాంతాన్ని తాను విశ్వసించనని అంటోంది అంజలి. సహనాయికల్ని చూసి స్ఫూర్తిపొందుతానే తప్ప వారి పట్ల తనలో ఎలాంటి అసూయద్వేషాలుండవని చెబుతోంది. నవతరం నాయికలతో పోటీవల�