క్రేజీ బీటౌన్ యాక్టర్లు కియారా (Kiara Advani)-సిద్దార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) ఎప్పుడూ ఏదో వెకేషన్ పేరుతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ మీడియా కంటపడుతుంటారని తెలిసిందే.
అగ్ర తార రష్మిక మందన్న జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు. ‘పుష్ప’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న ఈ భామ…భారీ ఆఫర్లను ఖాతాలో వేసుకుంటున్నది. తాజాగా ఆమె ఓ క్రేజీ చిత్రంలో నాయికగా ఎంపికైనట్లు తెలుస్తున్నది. దర�
ఇండియాలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాప్ డైరెక్టర్లలో ఒకరు బాలీవుడ్ (Bollywood) దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty). ఈ స్టార్ డైరెక్టర్కు సంబంధించిన క్రేజీ వార్త ఇపుడు బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) హీరో సిద్దార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra )తో కలిసి చెట్టాపట్టాలేసుకు తిరుగుతుందని సినీ జనాలకు తెలిసిన విషయమే.
పంజాబీ ముద్దుగుమ్మ రాశీఖన్నా ప్రస్తుతం బాలీవుడ్పై దృష్టిపెట్టింది. అక్కడ భారీ సినిమా అవకాశాన్ని దక్కించుకొని కెరీర్లో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నది. తాజాగా ఈ అమ్మడు ఓ బంపరాఫర్ను సొంతం చేసుకుంది. ప్
సినీ తారలు చాలామంది తమ ప్రేమ వ్యవహారాల గురించి బాహాటంగా స్పందించే సాహసం చేయరు. ఫలానా వ్యక్తితో ప్రేమలో ఉన్నామని చెబితే మీడియా వారితో పాటు అభిమానుల నుంచి ఒత్తిడి ఎదురవుతుందనే భావనలో ఉంటారు. ముఖ్యంగా సోషల
ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఆ తర్వాత తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ..బాలీవుడ్ (Bollywood) కు వెళ్లాలన్న తన కల కూడా