మాంసం తిని గుడికి వెళ్లారని తనపై వచ్చిన ఆరోపణలపై కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య స్పష్టత ఇచ్చారు. ఆ రోజు తాను మాంసమే ముట్టలేదని వెల్లడించారు. అసలది ఒక ఇష్యూనే కాదంటూనే ఆహ
బెంగళూరు : కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యను చంపుతామని బెదిరించిన కేసులో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా కొడగు జిల్లాకు చెందిన వారు కాగా.. కుశాల్నగర్లో తొమ్మిదిని, మడికేర�
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. బాధిత కుటుంబానికి పరిహారంగా ఇచ్చిన రూ.2 లక్షల నగదును ఆయనపైనే ఒక మహిళ విసిరేసింది. బాగల్కోట్ జిల్లాలో ఈ సంఘటన జరిగి�
‘మీకు మూడింది. అంత్యక్రియలకు సిద్ధంగా ఉండండి’… అంటూ కర్నాటక మాజీ ముఖ్యమంత్రులతో సహా 64 మంది వ్యక్తులకు గుర్తు తెలియని వ్యక్తులు పంపిన సందేశమిది. విపక్ష నేత, మాజీ సీఎం సిద్దరామయ్య, జే�
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. హిందీ మాట్లాడని రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక ఉగ్రవాదాన్ని రుద్దేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తో
కర్నాటక కాంగ్రెస్కు ఇది బాంబు లాంటి వార్తే. కాంగ్రెస్ మూల స్తంభాల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సంచలన ప్రకటన చేశారు. వచ్చే 2023 ఎన్నికలే తన చివ్వరి ఎన్నికలని సంచలన ప్రకటన చే
కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యను ముస్లిం నేతలు గురువారం కలిసి హిజబ్ అంశాన్ని రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తాలని విజ్ఞప్తి చేశారు.
బెంగళూరు: బీజేపీ, జేడీఎస్కు చెందిన కొందరు నేతలు తనతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య తెలిపారు. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించనని చెప్పారు. కాంగ్ర
Siddaramaiah | దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ కోతలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. థర్మల్ ప్లాంట్లను
బెంగళూర్ : సీనియర్ కాంగ్రెస్ నేత, కర్నాటక మాజీ సీఎం ఎస్ సిద్ధరామయ్యపై బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ నళిన్ కుమార్ కతీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య ఓ టెర్రరిస్టని, కాంగ్రెస్ పార్టీలో దు�
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్దరామయ్య సభలో నిలబడి సీరియస్గా మాట్లాడుతుండగా ఆయన పంచె ఊడిపోబోయింది. గమనించిన ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకు
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఇతర పార్టీ నేతలు సోమవారం అసెంబ్లీ సమావేశాలకు సైకిళ్లపై వచ్చారు. పెట్రోల్, గ్యాస్ వంటి ఇంధన ధరల �