ర్వడ ఐఐటీలో మండల విద్యార్థి శ్రీఖర్ సీట్ సాధించడం అభిననందనీయమని తహసీల్దార్ రమేష్ గౌడ్, ఎస్సై రాజు అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ లో వారు వేర్వేరుగా ఐఐటీ సీటు సా�
జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన కామారెడ్డి శివారులోని క్యాసంపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచ�
ఇంట్లో గొడవలతో తండ్రిని చితకబాదుతున్న ఓ వ్యక్తి.. ఎదురుగా కనిపించిన ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు. పాత కక్షలను మనస్సులో పెట్టుకుని ఆమెను దారుణంగా హతమార్చాడు. కామారెడ్డి జిల్లా తిమ్మక్పల్లి గ్రామంలో సోమవ�
ఇంట్లో గొడవలతో తండ్రిని చితకబాదుతున్న ఓ వ్యక్తి.. ఎదురుగా కనిపించిన ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు. పాత కక్షలను మనస్సులో పెట్టుకుని ఆమెను దారుణంగా హతమార్చాడు.
హత్తిని గ్రామంలో సోమవారం 124 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. ైగ్లెసిల్ పత్తి విత్తనాలు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మనోజ్రావు ఇంటికి వెళ్లి చూడగా, బండి సింహాద్రి ట్ర�
బ్రెయిన్ డెడ్తో మూడు రోజులుగా కోమాలో ఉన్న ఓ కానిస్టేబుల్ బుధవారం మృతిచెందాడు. ఆయన అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం..
రాయపర్తి, జనవరి 18: ఎముకలు కొరికే చలిలో, ఊరికి దూరాన బురద నీటి లో మూడు రోజులు గా అచేతనావస్థలో ఉన్న ఓ వృద్ధుడిని కాపాడారు వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్సై బండారి రాజు. వృద్ధుడిని తనే స్వయంగా భుజాలపై మోస్తూ దవాఖా�